Home » protect
లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు వారం క్రితం బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి 163 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 6 వేల మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. సుమారు 6 వేల భవనాలు తుడిచిపెట్టుకుపోయాయి
కొవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న సంస్థల్లో అమెరికాలోని బయోటెక్ కంపెనీ మోడర్నా ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఈ సంస్థకు అమెరికా ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. ఇక ఈ సంస్థ తమ లాస్ట్ స్టేజ్ ట్రయల్స�
కరోనా అరికట్టడానికి తప్పనిసరిగా Mask ధరిస్తే..చాలా లాభ ముందని, 65 శాతం ప్రమాదం నుంచి బయటపడినట్లేనని తాజాగా అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్ కట్టడిలో మాస్క్ లే కీలక పాత్ర పోషిస్తాయని డేవిస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం డాక్�
కరోనావైరస్ తో కొద్ది నెలలుగా యావత్ ప్రపంచమంతా పోరాడుతూనే ఉంది. ఈ ట్రీట్మెంట్లో భాగంగా పలు రకాల మెడిసిన్స్ వాడుతూ ఉన్న వైద్యులకు టీబీ వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలను ఇచ్చిందట. మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య తగ్గిందని చెబుతున్�
కోవిడ్ -19 నుండి రక్షించడానికి బ్యాంకాక్ ఆసుపత్రిలో నవజాత శిశువులకు మినీ ఫేస్ షీల్డ్స్ ఇచ్చారు. థాయ్లాండ్లోని ఆస్పత్రులు నవజాత శిశువులను ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్స్తో సన్నద్ధం చేస్తున్నాయి.
కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్న వారిలో ఎక్కువగా వృద్ధులే ఉంటున్నారు. 60 నుంచి 80 సంవత్సరాలు..ఇంకా వయస్సు పైబడి ఉన్న వారు మృతి చెందుతున్నరు. చైనా నుంచి వచ్చిన ఈ భూతం..ప్రపంచాన్ని చుట్టేసింది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో చనిప�
కరోనా వైరస్ కష్టాలు మామూలుగా లేవు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మాస్క్లు, గ్లౌజులు ధరిస్తున్నారు. ఇవి చాలదన్నట్లు ఇతరులను
మహారాష్ట్రాలోని బంధార్ జిల్లాలో పులికి చేతికి చిక్కినట్లే చిక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు ఓ వ్యక్తి. చనిపోయినట్లు నటించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్ గా మారింది. అసలు �
బాలీవుడ్,టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియా ఇప్పుడు వైరల్ గా మారింది.శిరోజాల సంరక్షణను నిర్లక్ష్యం చేశానని చెప్పిన కైరా..తన హెయిర్ ను కత్తెరతో చిన్నగా కట్ చేసి ఆ వీడియోను ఇన�
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జాతర ముగిసింది. ఇక అభ్యర్థుల భవితవ్యాలను తేల్చే ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ వైపు అందరి చూపు మళ్లింది. 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఫలితాలకు 42 రోజుల గడువు ఉండటంతో పోలీసులు భద్రతపై దృష్టిపెట్టారు