బ్రిజ్ భూషణ్ పై ఆందోళనను రెజ్లర్లు మరింత ఉధృతం చేస్తున్నారు. శుక్రవారం భారత ఒలింపిక్ సంఘాన్ని (IOA)ని వారు ఆశ్రయించారు. రెజ్లర్లకు స్పాన్సర్ షిప్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని, కోచ్లు మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడం లేదని ఐఎంఏ అధ్యక్షురాలు �
పరుగుల రాణిగా పేరు తెచ్చుకున్న పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక కానున్నారు. ఐఓఏ చరిత్రలో ఈ పదవి చేపట్టబోతున్న తొలి మహిళగా నిలవనున్నారు.
తాజాగా రాజ్యసభకు ఎంపికైన నలుగురూ దక్షిణాది వారే కావడం గమనార్హం. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, తమిళనాడు నుంచి ఇళయరాజా, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్డే, కేరళ నుంచి పీటీ ఉషను ఎంపిక చేశారు.
PT Usha to join BJP? : పలు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటున్న క్రమంలో కేరళ కూడా అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. దేశమంతా బీజేపీ ప్రభుత్వమే కొలువు తీరాలనే కంకణం కట్టుకున్న బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతోంది. ఓ పక్క పశ్చిమ బెంగాల్ లో తన జెండా ఎగురవేయా�