Home » public
కేంద్రప్రభుత్వ ఫేమ్ 2 పథకం కింద 7మీటర్ల పొడవైన బస్సులకు రూ.35 లక్షలు, 9 మీటర్ల బస్సులకు రూ.45 లక్షలు, 12 మీటర్ల బస్సులకు రూ.55 లక్షల మూలధన రాయితీ లభిస
అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొత్తం(దేవాలయ సముదాయంలో మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్, పరిశోధనా కేంద్రం సహా) 2025 నాటి పూర్తి కానుందని,కానీ 2023 డిసెంబర్ నాటికే భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం.
ప్రముఖ కట్టడం తాజ్ మహల్ ను సందర్శనకు ప్రజలను అనుమతించనున్నారు. కరోనా కారణంగా..ఇప్పటి వరకు ప్రజలకు దీనిని సందర్శించేందుకు అనుమతినివ్వలేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో క్రమక్రమంగా నిబంధనలు, ఆంక�
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నవేళ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని సూచించింది.
Amit Shah:కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో NCP అధినేత శరద్ పవార్ రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారం మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అమిత్ షాతో శరద్ పవార్ భేటీని ఎన్సీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నప్పటికీ, మరోవైపు దేశంలో ఒక దిగ్గజ నేతగా రాజకీయాలక�
Mughal Gardens : రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఏడాదంతా రాష్ట్రపతి భవన్కే పరిమితమయ్యే 15 ఎకరాల సువిశాలమైన మొఘల్ గార్డెన్లోకి ‘ఉద్యానోత్సవ్’ పేరిట ఏటా ఫిబ్రవరి- మార్చి నెలల్లో సందర్శకులకు అనుమతిస్తారు. �
Jaipur Mayor : కొద్దిగంటల్లో ప్రసవం కాబోతోంది. కానీ..అప్పటికీ ఇంకా డ్యూటీ చేశారు. ప్రజాసేవలకు అసలైన అర్థం చెప్పారు. నిండు గర్భంతో ఉన్న ఆమె అధికారికంగా బాధ్యతలు నిర్వర్తించారనే వార్త వైరల్ అవుతోంది. ఈ ఘటన జైపూర్ లో చోటు చేసుకుంది. మేయర్ గా డాక్టర్ సౌమ్�
Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీ సోమవారం పబ్లిక్లో మాస్క్లు తప్పనిసరి అంటూ బిల్ పాస్ చేసింది. ప్రైవేట్ లేదా పబ్లిక్ గా, సోషల్ లేదా పొలిటికల్ ఈవెంట్స్ కు అటెండ్ అవుతున్న సమయంలో మాస్క్ లు కచ్చితంగా ధరించాలి. కొవిడ్ కు వ్యతిరేకంగా తీసుకున్న కొత్త చర్�
Andhra Pradesh Police : ఏపీ రాష్ట్రంలో ప్రజల మేలు కోసం సీఎం జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా మహిళల రక్షణ కోసం తగన చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా భారతదేశంలోనే మొదటిసారిగా ఓ యాప్ ను తీసుకొచ్చింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుస
హైదరాబాద్ దుర్గం చెరువు బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కేబుల్ బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యమైన అంశం అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కోసం ప్�