Home » public
కింద ఉద్ధృతంగా ప్రవహించే బ్రహ్మపుత్రా నది. పైనా… నీలి ఆకాశం… జోరుగా హోరు గాలి వీస్తుంటే… అక్కడ రోప్వే అలా అలా వెళ్తుంటే… ఆ థ్రిల్లే వేరు. దేశంలోనే పొడవైన నదీ రోప్వే ప్రాజెక్టును అసోం… గౌహతిలో నిర్మించారు. ఈ రోప్వేను ఇవాళ జాతికి అం�
తెలంగాణలో కరోనా వ్యాపిస్తూనే ఉంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రికి వెళ్లి..పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుండడం..ఇబ్బ
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమైన దేశం ఏదైనా ఉందంటే అది అగ్రరాజ్యం అమెరికానే. కేసులు, మరణాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో నమోదైనన్ని కేసులు, చావులు మరే దేశంలోనూ నమోదు కాలేదు. నిత్యం దాదాపు 60వేలకుపైగా పాజ�
బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) పట్టణాల సాధనలో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భారీ సంఖ్యలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సామాజిక టాయిలెట్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్న�
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టారు. ప్రజల క్షేమం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సున కాంక్షిస్తూ పవన్ దీక్షకు పూనారు. నాలుగు మాసాలపాటు పవన్ కళ్యాణ్ దీక్ష కొనసాగుతుంది. దీక్ష కాలంలో ఒకపూటే భోజనం చేస్తారు. కరోనాతో అన్ని వర్గాల �
మారదు లోకం..మారదు కాలం..దేవుడు దిగి రాని..ఏమైపోనీ..ఒక సినిమాలోని పాట…ప్రస్తుతం..తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అచ్చంగా ఇది సరిపోతుంది..ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది..ప్రజలు నిబంధనలు పాటించండి, చేతులెత్తి దండం పెడుతున్నాం..అంటూ తెలుగు రాష�
కరోనా వ్యాప్తి కంటే ప్రచారమే భయంకరంగా మారింది. నిర్లక్ష్యం పనికిరాదని జాగ్రత్త తప్పనిసరి అని చెప్తుంటే అది ఇంకాస్త పెరిగి.. తీవ్ర రూపం దాల్చింది. మోటార్ సైకిల్పై వెళ్తున్న వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తుమ్మాడని దానిపై నుంచి తోసేసి చితకబాదారు
ఢిల్లీలో బంపర్ మెజారిటీతో రికార్డు సృష్టించిన కేజ్రీవాల్ తన ప్రమాణస్వీకారాన్ని కూడా అదే స్థాయిలో జరపబోతున్నారు. విఐపిలకు మాత్రం ఇందుకు ఇన్విటేషన్లు లేవు. అంతేకాదు…తనని గెలిపించిన ప్రజలకే ప్రథమ ఆహ్వానం పలికారు కేజ్రీ. ఎన్నికల్లో ఘన వ�
పోర్నోగ్రఫీ(అశ్లీలత)ప్రజారోగ్య సంక్షోభం కాదని బోస్టన్ యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. కొంతమంది వ్యక్తులను పోర్నోగ్రఫీ ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని ప్రస్తుత సాక్ష్యాలు సూచిస్తున్నాయి. కాని ఇది హానికారకమైనది కాదని, ప్రజారోగ్య సంక్షోభం
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. దొంగలనుకుని దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందారు.