Home » pulivendula
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) పులివెందుల పర్యటనలో భాగంగా మంగళవారం తాళ్లపల్లె గ్రామంలో ఉల్లి, చీనీ పంటలను పరిశీలించారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బీటెక్ రవి (Btech Ravi) సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి హాజరుకాని జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపించాయని చెప్పారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని.. (ZPTC By Polls)
పులివెందుల (Pulivendula) జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి దాదాపు 5వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
కడప జిల్లాలో ఆసక్తికరంగా మారిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఫలితాలు మరికొద్ది సేపట్లో వెల్లడి కానున్నాయి.
ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. కౌంటింగ్ కు దాదాపు 150 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.
నామినేషన్ వేయటానికే భయపడే పరిస్థితుల నుంచి 11మంది నామినేషన్లు వేయగలిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. (Cm Chandrababu)
పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ తీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక కామెంట్స్ చేశారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన రెండు పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ జరుగుతుంది. వీటి పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు.
Ys Jagan : పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు.