-
Home » pulivendula
pulivendula
క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ జగన్.. ఆప్యాయంగా హత్తుకొని ముద్దాడిన తల్లి విజయమ్మ(ఫొటోలు)
December 25, 2025 / 02:14 PM ISTYS Jagan Christmas : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్ సతీమణి భారతి,…
వైనాట్ పులివెందుల..! జగన్ కంచుకోటలో పాగాకు చంద్రబాబు మాస్టర్ స్కెచ్ ఏంటి?
December 6, 2025 / 10:59 PM ISTఇంకో పదేళ్లకు పైగానే పవర్ ఉండేలా వ్యూహాలు రచిస్తున్న సీఎం చంద్రబాబు..జగన్ అడ్డా పులివెందులలో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
పులివెందుల పొలిటికల్ పిక్చర్లోకి కొత్త ముఖం..! జగన్ వ్యూహం ఏంటి? వైసీపీ నేతల్లో కలవరం ఎందుకు?
October 22, 2025 / 10:56 PM ISTపులివెందుల జడ్పీటీసీ బైపోల్లో ఓటమి తర్వాత..జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ అవినాష్ కుటుంబాన్ని కాదని..
చంద్రబాబు నడిపే హెరిటేజ్లో ఉల్లి కేజీ రూ.35.. రైతులకు మాత్రం 8 రూపాయలే.. వైఎస్ జగన్
September 2, 2025 / 12:51 PM ISTమాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) పులివెందుల పర్యటనలో భాగంగా మంగళవారం తాళ్లపల్లె గ్రామంలో ఉల్లి, చీనీ పంటలను పరిశీలించారు.
వైఎస్ జగన్ కు బీటెక్ రవి ఆఫర్.. పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వస్తే..
August 20, 2025 / 12:10 PM ISTవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బీటెక్ రవి (Btech Ravi) సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి హాజరుకాని జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ
జగన్ అడ్డాలో వైసీపీకి షాక్.. రెండు చోట్ల టీడీపీ విజయభేరి.. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో గెలుపు..
August 14, 2025 / 04:41 PM ISTప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపించాయని చెప్పారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని.. (ZPTC By Polls)
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. డిపాజిట్ కోల్పోయిన వైసీపీ అభ్యర్థి
August 14, 2025 / 10:59 AM ISTపులివెందుల (Pulivendula) జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి దాదాపు 5వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
జడ్పీటీసీ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. వైసీపీ బైకాట్.. ఫలితాలపై ఉత్కంఠ..
August 14, 2025 / 08:39 AM ISTకడప జిల్లాలో ఆసక్తికరంగా మారిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఫలితాలు మరికొద్ది సేపట్లో వెల్లడి కానున్నాయి.
ఫలితంపై ఉత్కంఠ.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్.. కౌంటింగ్కు సర్వం సిద్ధం..
August 13, 2025 / 11:57 PM ISTఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. కౌంటింగ్ కు దాదాపు 150 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.
పులివెందులలో ఈసారి తన అరాచకాలకు తావు లేదనే జగన్ అసహనం.. ప్రజలు ధైర్యంగా ఓటేశారు- సీఎం చంద్రబాబు
August 13, 2025 / 05:41 PM ISTనామినేషన్ వేయటానికే భయపడే పరిస్థితుల నుంచి 11మంది నామినేషన్లు వేయగలిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. (Cm Chandrababu)