Home » pulivendula
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అన్ని కోణాల్లోని ఇరుక్కుపోయినట్లుగా ఉంది. ఓ పక్క పట్టువదలని విక్రమార్కురాలిలా వైఎస్ సునీత అవినాశ్ ను దిగ్భంధనం చేస్తోంది.బెయిల్ రాకుండా చేసి సుప్రీంకోర్టుతో మరోసారి షాకిచ్చింది దాయాదికి. తన తండ్రి హత్య న�
Ys Viveka: వివేకా హత్య జరిగిన రోజున ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అనే దానిపై ఆరా తీశారు. హత్య జరిగిన రోజు వివేకా పార్థివదేహాన్ని ముందుగా ఫొటోలు, వీడియోలు తీసి ఆయన కుటుంబసభ్యులకు పంపారు ఇనాయతుల్లా.
మస్తాన్, దిలీప్తో డబ్బుల విషయంలో భరత్ యాదవ్ గొడవపడ్డాడు. పులివెందులలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో కోపం తెచ్చుకున్న భరత్ యాదవ్ వెంటనే ఇంటికి వెళ్లి, తుపాకీ తీసుకొచ్చాడు. దిలీప్పై రెండు రౌండ్లు, మస్తాన�
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు.
ఈరోజు కడప జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సీబీఐ విచారణ చేపట్టింది.
పులివెందుల ఇండస్ట్రియల్ పార్కుకు చేరుకున్న సీఎం జగన్... ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీ ద్వారా సుమారు 2వేల మందికి ఉద్యోగావకాశాలు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి 3 రోజులపాటు కడపజిల్లాలో పర్యటించి పలు అభివృధ్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90 వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. బద్వేల్ లో అఖండ విజయాన్ని