pulivendula

    సైకిల్ దిగిన పులివెందుల పులి.. ఇప్పుడెందుకీ సైలెంట్? సతీష్ పయనమెటు?

    July 29, 2020 / 03:26 PM IST

    ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులతో తలపడిన చరిత్ర ఆయనది. గెలుపు తలుపు తట్టకపోయినా ఆయన అధైర్యపడలేదు. నమ్ముకున్న పార్టీ కోసం శ్రమించాడు. ఇంతలో ఏమైందో ఏమో గానీ.. ఉన్నపళంగా సైకిల్ దిగేశాడు. ఫ్యాన్ కింద సేద తీరుతాడని అందరూ అనుకున్నారు. అదీ జరగలేదు. పుల

    వివేకా హత్య కేసులో విచారణ స్పీడ్ పెంచిన సీబీఐ

    July 27, 2020 / 01:57 PM IST

    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులుగా భావిస్తున్నవ్యక్తులకు నోటీసులు పంపించారు. గత 10 రోజులుగా నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉండి విచారణ చేపట్టిన అధికారులు ఈ రోజు తమ మకాం �

    మిస్టరీ వీడేనా ? : YS Viveka మర్డర్ కేసు..పులివెందులకు CBI అధికారులు

    July 19, 2020 / 09:46 AM IST

    ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి YS Viveka కేసులో కీలక అడుగు పడింది. ఏడాదిగా మిస్టరీ వీడని వివేకా హత్య కేసులో CBI రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. Kadapa SP భేటీ అయ్యారు. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీన

    పులివెందులలో టీడీపీ లాస్ట్‌ వికెట్‌!

    February 18, 2020 / 05:10 PM IST

    పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కానుందనే చర్చ ఏ ఇద్దరు కలిసినా హాట్‌హాట్‌గా జరుగుతోంది. ఇప్పటికే పులివెందుల నియోజకవర్గలో ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కీలక నేతగా ఉన్న  సతీష్‌రెడ్డి కూడా ఇప్పుడు గుడ్‌బ�

    కొల్లేరుకి కొంగలు వచ్చినట్లుగా.. పులివెందుల పంచాయితీలు అక్కడే: పవన్ కళ్యాణ్

    December 18, 2019 / 01:49 AM IST

    మూడు రాజధానుల ప్రకటనపై ట్విటర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఒక రాజధానికే దిక్కులేదంటూ విమర్శలు గుప్పించిన పవన్.. హై కోర్ట్ కర్నూల్‌లో ఉంటే శ్రీకాకుళం నుండి కర్నూల్‌కి వెళ్లాలా? అనంతపురం నుండి ఉద్యో�

    అందరం కలిసి పులివెందుల పర్యటనకి వెళ్దాం: పవన్ కళ్యాణ్

    November 14, 2019 / 09:19 AM IST

    జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సంధర్భంగా జనసేన నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు మనందరం ఒకసారి కడప జిల్లా పులివెందులలో పర్యటనకి వెళ్దాం అని అన్నారు పవన్ కళ్యాణ్. కేవలం రాజకీయ లబ�

    ప్రాణాలు తీస్తారా : యురేనియం బాధిత గ్రామాల్లో నిపుణుల బృందం

    September 10, 2019 / 08:12 AM IST

    కడప జిల్లాలో యురేనియం ప్రాజెక్టుపై రగడ కొనసాగుతోంది. వరుసగా రెండోరోజు కేకే కొట్టాలలో నిపుణుల బృందం పర్యటిస్తోంది. గ్రామస్తుల్ని కలిసి వారి అభ్యంతరాలను తెలుసుకుంది. నిపుణుల బృందం ఎదుట జనం తమ గోడు వెళ్లబోసుకున్నారు. యురేనియం కోసం ప్రాణాలు త

    వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్ నివాళి

    September 2, 2019 / 02:29 AM IST

    దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి సరిగ్గా  నేటికి (సెప్టెంబరు 2) పదేళ్లు అయ్యింది. రచ్చబండ కార్యక్రమంలో పాల్గోనటానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలుకు 40 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడ

    హంగ్ వచ్చే అవకాశం లేదు : ఓటు వేసిన జగన్

    April 11, 2019 / 02:25 AM IST

    కడప : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పు చాలా స్పష్టంగా ఉంటుందని, హంగ్ వచ్చే అవకాశమే లేదని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. పులివెందులలో జగన్, ఆయన భార్య భారతి గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వజ్రాయుధం అన్న జగన�

    పులివెందుల నుంచి వచ్చి ఉత్తరాంధ్రలో దోచుకున్నారు

    March 31, 2019 / 07:50 AM IST

    శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శలు గుప్పించారు. పులివెందులలో భూములు కొనాలనుకుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబీకులు ఒప్పుకోరనీ, అడ్డుపడతారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర నుంచి �

10TV Telugu News