pulivendula

    CM Jagan : నేడు పులివెందులలో సీఎం జగన్‌ పర్యటన

    October 3, 2021 / 07:35 AM IST

    ఏపీ సీఎం జగన్‌ నేడు కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 9 గంటల 50 నిమిషాలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు.

    YSR Kadapa : వైయస్సార్ వర్ధంతి, కడపకు సీఎం జగన్, షర్మిల

    September 1, 2021 / 08:27 AM IST

    ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడపలో పర్యటించనున్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకూడా కడపకు రానున్నారు.

    CBI : వైఎస్ వివేకా హత్య కేసు..సీబీఐ విచారణ 68వ రోజు

    August 13, 2021 / 07:41 AM IST

    మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ (CBI) విచారణ ఇంకా కొనసాగుతోంది. విచారణ జరిగి ఇప్పటికీ 68వ రోజుకు చేరుకుంది. కడప (Kadapa) జిల్లా కారాగారం, పులివెందుల ఆర్‌అండ్‌బీ (R&B) అతిథిగృహాల్లో సీబీఐ బృందాలు వేర్వేరుగా అనుమానితులను ప్రశ్నిస్తు�

    Pulivendula : వివేకానంద రెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణకు బ్రేక్

    August 10, 2021 / 11:38 AM IST

    వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణకు బ్రేక్ పడింది. తదుపరి ఆదేశాలు జారీచేసేంతవరకు తవ్వకాలు నిలిపివేయాలని సీబీఐ ఆదేశించింది. దీంతో మునిసిపల్ సిబ్బంది రోటరీపురం గారండాల వాగు దగ్గర తవ్వకాలు నిలిపివేశారు.

    Viveka Case: వివేకా హత్య కేసులో జగదీశ్వర్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ

    June 17, 2021 / 01:35 PM IST

    Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో 11వ రోజు విచారణ కొనసాగుతుంది. సీబీఐ బృందం గురువారం నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తుంది. ఈ నలుగురు వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితులని సమాచారం. పులివెందులకు చెందిన గంగాధర్, ఎర్ర గంగిరెడ్డి, సుంకేశుల�

    Gun Firing : పులివెందులలో కాల్పుల కలకలం- ఇద్దరు మృతి

    June 15, 2021 / 09:27 AM IST

    కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం నెలకొంది. మండలంలోని నల్లపురెడ్డి పల్లిలో పార్థసారధి రెడ్డి అనే వ్యక్తిని శివప్రసాద్‌రెడ్డి గన్‌తో కాల్చి చంపి.. తర్వాత తాను కూడా గన్‌తో కాల్చుకొని చనిపోయాడు.

    పాలేరు నుంచి ఎన్నికల బరిలోకి వైఎస్ షర్మిల

    March 24, 2021 / 03:31 PM IST

    తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం చేసిన వైఎస్ షర్మిల.. ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతుంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా నుంచే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. పాలేరు నియోజకవర్గం నుంచి పోట

    రాయలసీమను కృష్ణా నీటితో తడుపుతాం..పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన

    December 24, 2020 / 04:51 PM IST

    CM Jagan laid the foundation stone for development works : రాయలసీమను కృష్ణా నీటితో తడుపుతామని సీఎం జగన్ అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు. పోతిరెడ్డిపాడు పూర్తైతే సీమతోపాటు నెల్లూరు, చెన్నైకి నీరు అందుతుందన్నారు. శ్రీశైలంలో 881 అడుగుల వరక

    cm Jagan మామ గంగిరెడ్డి కన్నుమూత

    October 3, 2020 / 06:49 AM IST

    cm Jagan : సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి..2020, అక్టోబర్ 02వ తేదీ శుక్రవారం అర్�

    పులివెందుల సింగం…..ప్రాణాలకు తెగించి సాహసం చేసిన ఎస్సై

    August 29, 2020 / 02:13 PM IST

    విధి నిర్వహణలో పోలీసులు ఒకో సారి ప్రాణాలకు సైతం తెగించి పోరాడాల్సి వస్తోంది. కొన్ని సంఘటనలు సినిమా టిక్ గా అనిపించినా పోలీలుసు ధైర్యంతో పోరాడుతూనే ఉంటారు. కడప జిల్లా పులివెందులలో అచ్చు సినిమా సీన్ లో జరిగినట్టే జరిగింది శుక్రవారం నాడు. అక్�

10TV Telugu News