pulivendula

    పవన్ పంచ్ : రాజకీయాలు బాబు, జగన్ కుటుంబాలే చెయ్యాలా

    March 24, 2019 / 12:47 PM IST

    కృష్ణా: రాజకీయాలంటే చంద్రబాబు, జగన్ కుటుంబాలే చెయ్యాలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజకీయాలు సామాన్యులు చెయ్యకూడదా అని నిలదీశారు. ఈ

    కుప్పంలో చంద్రబాబు, పులివెందులలో జగన్ : నామినేషన్ల వెల్లువ

    March 22, 2019 / 01:26 PM IST

    ఏపీలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మంచి ముహూర్తం కావడం, శని-ఆదివారం సెలవు కావడంతో.. శుక్రవారం(మార్చి 22,2019) ఒక్క రోజే భారీగా నామినేషన్లు

    వాళ్లు అలా : జగన్ ఫ్యామిలీ ఆస్తులు ఇలా..

    March 22, 2019 / 11:03 AM IST

    కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలతో కలిసి స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో.. సరిగ్గా మధ్యాహ్నం 1.49 గంటలకు

    న్యాయం చేయండి : CEC ని కలిసిన సునీత

    March 22, 2019 / 09:52 AM IST

    తన తండ్రి వైఎస్‌ వివేకానంద హత్య కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదని ఆరోపిస్తూ.. వివేకా కూతురు సునీతారెడ్డి ఢిల్లీలో సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ను మార్చి 22వ తేదీ శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్‌ టైమ్‌లో ఏ�

    దహనాలు, హత్యలకు చంద్రబాబు ఆదేశం : జగన్ తీవ్ర ఆరోపణలు

    March 22, 2019 / 09:49 AM IST

    కడప: వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దహనాలు, హత్యలకు రెడీ కావాలని తన మనుషులకు, అనుచర గణానికి సీఎం

    సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు : జగన్

    March 22, 2019 / 07:00 AM IST

    సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.

    వైఎస్ వివేకా హత్య కేసు: సీఐ సస్పండ్

    March 22, 2019 / 03:21 AM IST

    మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసు విషయంలో ఆధారాలు సేకరించలేకపోయిన కారణంగా పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్యను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హత్య �

    జగన్ నామినేషన్: పులివెందులలో సందడి

    March 22, 2019 / 02:27 AM IST

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో నేడు(22మార్చి 2019) నామినేషన్ వేయనున్నారు. ఎన్నికల నామినేషన్ వేయడానికి ఇక మూడు రోజుల గడువే ఉండడంతో ఇవాళ ఆయన నామినేషన్ వేస్తున్నారు. ఉదయం పులివెందులకు 9గంటల సమయంలో చేరుకుని, అనంతరం �

    వైఎస్ వివేకా హత్య : చనిపోయే స్థితిలో లెటర్ రాయడం సాధ్యమేనా

    March 16, 2019 / 01:17 AM IST

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెరపైకి వచ్చిన లెటర్‌ ఇపుడు కీలకంగా మారింది. అసలు ఈ లేఖ ఎవరు రాశారు? చనిపోయే ముందు నిజంగానే ఆయన రాశారా? లేదంటే… ఎవరైనా రాసిపెట్టారా? అనుకున్నట్లుగానే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతోంది.

    వైఎస్ వివేకా అంత్యక్రియలకు ఏర్పాట్లు

    March 16, 2019 / 01:05 AM IST

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 24 గంటలు గడిచిపోయింది. అయినా ఈ కేసులో ఇంతవరకు ఎలాంటి పురోగతిలేదు. ఎవరు చంపారు, ఎందుకు చంపారన్నదానిపై క్లారిటీలేదు. ఓవైపు ఈ హత్యపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు… మార్చి 16వ తేదీ శనివ�

10TV Telugu News