Home » pulivendula
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన పులివెందుల టీడీపీ సీనియర్ నేత ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మీకు, నాకు న్యాయం చేస్తాడా? ఈ ప్రభుత్వంలో ఆ నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారు.
పులివెందులలో కూడా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో తాము నష్టపోయామన్నారు.
జాబితా నుంచి ఓట్లు పోవడం కాదు.. ఉద్యోగుల జాబితా నుంచి తొలగింపులు ఉంటాయని తెలిపారు. ఎవరి ఓటు ఎక్కడుండాలో డిసైడ్ చేయాల్సింది నాయకులు కాదని ఓటర్ మాత్రమేనని తేల్చి చెప్పారు.
తండ్రిని చంపిన వ్యక్తులను శిక్షించాలని ప్రాణాలకు లెక్క చేయకుండా ఆమె పోరాడుతోంది. Chandrababu Naidu
వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు. Nara Chandrababu Naidu
రాయలసీమ ప్రాజెక్టులకు తమ పార్టీ హయాంలో రూ.12 వేల కోట్లు ఇచ్చామని, వైసీపీ హయాంలో రూ.2,000 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు.
సీఎం జగన్ ఇలాకాలో నేడు చంద్రబాబు పర్యటన
Yanamala Ramakrishnudu : భవిష్యత్తులో పులివెందులలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం స్పష్టంగా కనబడుతోందన్నారు. వై నాట్ పులివెందుల అన్న యనమల..
పులివెందుల సీఎం క్యాంపు కార్యాలయంలో అవినాశ్రెడ్డి