Home » Pulwama Attack
పుల్వామా ద్వాడిలో అమరులైన జవాన్ల మృతదేహాలను బుడ్గామ్ లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ కి తరలించారు. అమర జవాన్లకు కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఆర్మీ ఉత్తరాది కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జ
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) పాక్ కి చెందిన ఉగ్రసంస్థ జైషే మహమద్ జరిపిన ఎల్ఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల మృతదేహాలను బుడ్గామ్ లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ కి తరలించారు. �
హైదరాబాద్: జమ్మూకాశ్మీర్, పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన దాడిని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. మరణించిన జవాన్లకు సంతాపం ప్రకట�
జమ్ము కశ్మీర్లోని పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో గురువారం CRPF జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు IED (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్)తో ఆత్మాహుతి దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. 40మంది జవాన్లు అమరులయ్యారు. వీరిలో బీహార్కు చెందిన జవాన్లు కూడా