Home » Pulwama Attack
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో హ్యాపీ దివాళీ అనే హ్యష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అదేంటి ఇప్పుడు దివాళీ అని ట్రెండ్ అవడం ఏంటి? అనుకుంటున్నారా? ట్విట్టర్ వేదికగా నెటిజన్లు పాకిస్తాన్ కు హ్యాపీ దివాళీ అని చెబుతున్నారు. పుల్వామా దాడికి ప్రత�
పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత వాయు దళం మిరాజ్ 2000 యుద్ధ విమానాలుతో పాకిస్తాన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం టెర్రరిస్టుల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించగా.. ఈ యుద్ధ విమానంపై ఇప్పుడు దేశ వ�
జమ్మూ కశ్మీర్లో కేంద్రం తీసుకుంటోన్న చర్యలను బట్టి భారత్కు పాక్తో యుద్ధం వచ్చే వాతావరణం కనిపిస్తోంది. పుల్వామా దాడి జరిగి 8 రోజులు అయినప్పటికీ ఒక్కొక్కరిగా దానికి సంబంధం ఉన్న వాళ్లందరిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మే�
ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం.. జానెడు అంత ఊపిరి కోసం చెయ్యి చాచడం.. ఇది బిచ్చగాళ్ల బతుకు. ప్రతి బిక్షగాడి జీవితంలో ఇది కామన్.
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ కప్లో ఈ రెండు జట్లు తలపడితే ప్రపంచకప్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా స్టేడియంలు కిక్కిరిసిపోతాయి. ప్రపంచ కప్కే తలమానిక�
పుల్వామా దాడి ఘటనలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు మద్దతు లభిస్తోంది. పుల్వామా ఉగ్రదాడిని అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, న్యూజిలాండ్ టెర్రర్ అటాక్ ను ఖండించాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా ఆ జాబితాలో చేరింది. పుల్వామా �
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఫైర్ అయ్యారు. పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ వ్యక్తుల హస్తం ఉందనడానికి ఆధారాలు ఉంటే ఇవ్వండి..
స్వలాభాలను పక్కకు పెట్టి పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా పాక్కు ఎగుమతులను ఆపేస్తున్నారు భారత రైతులు. ఫిబ్రవరి 14వ తేదీన కశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్పై తీవ్రంగా వ్యతిరేకత వ్�
శ్రీనగర్ : పుల్వామా పేలుడులో 50 నుంచి 70 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారని సీనియర్ పేలుడు పదార్థాల నిపుణుడు వెల్లడించారు. పుల్వామాలో ఆత్మాహుతి దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. మి
హైదరాబాద్ : యాంకర్ అనుసూయ నెటిజన్స్ పై మండి పడుతోంది. పుల్వామా ఘటనకు..తన డ్రస్లకు లింకు పెడుతూ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్ పై ఫైర్ అయింది అనసూయ. పుల్వామా ఘటనపై పాక్ పై యుద్ధం చేయాలని అందరూ అంటున్నారనీ.. అన్ని వేళలా యుద్ధం మంచిది కాదన�