Home » Pulwama Attack
Pak Minister Brags About Pulwama ఎట్టకేలకు పుల్వామా ఉగ్రదాడికి పాల్పడింది తామేనని స్వయంగా పాకిస్తాన్ అంగీకరించింది. గతేడాది ఫిబ్రవరిలో 40మంది భారత జవాన్లు అమరులైన పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ దే బాధ్యత అని స్వయంగా ఆ దేశ మంత్రి పేర్కొన్నారు. క్రాస్ బోర్డర్ ట�
సరిగ్గా సంవత్సరం.. భారతదేశం ఉలిక్కిపడ్డ రోజు. దేశానికి రక్షణ కల్పించే సైనికులకే భద్రత కరువైన రోజు. 2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుత
పుల్వామా ఉగ్రదాడి ఘటనతో దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరూ చలించిపోయారు. అమరులైన జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖలు తమ వంతు సాయంగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
పుల్వామా ఉగ్రదాడి జరిగిన నెల రోజులు పూర్తికాకుండానే మరో ఘటన కలకలం రేపింది. పుల్వామా జిల్లాలో 25ఏళ్ల సైనికుడిని గన్తో షూట్ చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పింగ్లీనా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆషిక్ హుస్సేన్ అనే సైనికుడు జమ్మూ కశ్మీర్ �
బాలాకోట్ వైమానక దాడులపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ ధీటుగా బదులిచ్చారు. 130 మిలియన్ల మంది ప్రజల విశ్వాసమే తనకు ఫ్రూప్ అని మోడీ స్పష్టం చేశారు.
పుల్వామా ఘటన కశ్మీర్ ప్రజలనే కాదు.. భారత్.. పాక్ ఇరు దేశాలను కుదిపేసింది. పలు చర్చలతో పాటు కవ్వింపు చర్యల అనంతరం ఇరు దేశాల మధ్య శాంతి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఫిబ్రవరి 14న పాక్ నిషేదిత గ్రూపు జైషే మొహమ్మద్ పాల్పడిన ఉగ్రదాడిలో 40 మంది జవాన
భారత్-పాక్ సరిహద్దు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నారు. పుల్వామా ఉగ్ర దాడి, పాకిస్థాన్ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల అనంతరం ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితులతో గుజరాత్ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల్లో అంధకారం నెలకొంది.
హైదరాబాద్ : ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియామీర్జా భర్త..పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పై హైదరాబాదీలు ఫైర్ అయ్యారు. పుల్వామా దాడి అనంతరం భారత్- పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో షోయాబ్ ‘హమారా పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ షో�
వింగ్ కమాండర్ అభినందన్ వీడియోల గురించి సెర్చ్ చేస్తున్నారా ? అయితే మీకు ఆయన వీడియోలు కనిపించవు. ఎందుకుంటే యూ ట్యూబ్ వీడియోలను తొలగించేసింది. అభినందన్కు సంబంధించిన అన్ని వీడియోలను తొలగించాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ యూ ట్యూబ్కు ఆదే�
పుల్వామా ఉగ్ర దాడి ఘటనపై ఆధారాలు సమర్పిస్తే తగిన చర్యలు తీసుకుంటామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. ఇవిగో ఆధారాలు..ఇక ఏ చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ భారత్ ప్రశ్నిస్తోంది. ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతి