Pulwama Terrorist Attack

    గుండెల్ని పిండేసే ఘటన : అమర జవానుకు భార్య చివరి ముద్దు

    February 22, 2019 / 04:17 AM IST

    అమర జవాన్లకు సంబంధించిన ఒక్కో కథనం గుండెల్ని పిండేస్తోంది. దేశరక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే మన సైనికులు ముష్కరుల అరాచకానికి 49మంది బలైపోయారు. వారి మరణవార్త విన్న తరువాత వారి కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. హృదయా

    బతకనిస్తారా : ఇమ్రాన్ సిగ్గు తెచ్చుకో.. పుల్వామా దాడిని ఖండించిన పాక్ యువతి

    February 21, 2019 / 08:00 AM IST

    పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని కదిలించింది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడిని భయానక చర్యగా

    మమ్మల్ని యుద్ధానికి పంపండి: మోడీకి ఖైదీల లేఖ 

    February 19, 2019 / 06:36 AM IST

    ఢిల్లీ : పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడితో దేశమంతా భగ్గుమంటోంది. చిన్న పెద్ద..అనే తేడా లేకుండా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు రగిలిపోతున్నాడు. బయట ఉన్న వారే కాదు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా సమరా�

    షాకింగ్ : పాక్ తో శ్రీనగర్ మేయర్ కు లింక్స్ 

    February 19, 2019 / 04:56 AM IST

    శ్రీనగర్ : పుల్వామాలో భారత సైనికులపై బాంబు దాడి ఘటనపై దేశయావత్తు అట్టుడుకుతోంది. సైనికుల మరణాలు దేశాన్ని కలచివేస్తోంది.ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్ డిప్యూటీ మేయర్ కు పాకిస్థాన్ తో సంబంధాలున్నాయనే విషయం ఇప్పుడు వైరల్ గా మా

    దీదీ సంచలన వ్యాఖ్యలు : ఉగ్రదాడి గురించి మోడీకి ముందే తెలుసు 

    February 19, 2019 / 03:51 AM IST

    కోల్ కతా  : పుల్వామా ఉగ్రదాడి విషయంలో ప్రధాని నరేంద్రమోడీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో సైనికులపై జరిగిన ఉగ్రదాడి గురించి ప్రధానికి ముందే తెలుసని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో రా

    ఉగ్ర రచ్చ : అసెంబ్లీలో సిద్ధూ ఫొటోలు కాల్చివేత

    February 18, 2019 / 09:44 AM IST

    చంఢీఘ‌డ్ : పుల్వామా ఉగ్ర ఘ‌ట‌న పంజాబ్ అసెంబ్లీలో చిచ్చు రేపింది. పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిని నిరసనగా పంజాబ్ మంత్రి..మాజీ క్రికెటర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూకు వ్య‌తిరేకంగా.. విప‌క్ష పార్టీలు ఫైర‌య్యాయి. ఈ క్రమంలో సిద్ధూ ఫోటోలను అసెం�

10TV Telugu News