పునీత్ మరణం తర్వాత ఆయన చివరి ఘడియలకు సంబంధించిన వీడియోలు, ట్వీట్లు, ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఓ సీసీటీవీ ఫుటేజ్ వీడియో చివరిసారిగా ఇంటి నుంచి బయటకు
పునీత్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇంకా శోక సంద్రంలోనే ఉన్నారు. ఇక అంతక్రియలు ముగిశాక వారి సంప్రదాయం ప్రకారం పూజలు చేయాల్సి ఉంటుంది. వారి సంప్రదాయం ప్రకారం పునీత్ రాజ్కుమార్
పునీత్ మరణ వార్తని లైవ్ లో చెప్పాలి అంటే చాలా కష్టం. ఇక కన్నడ న్యూస్ రీడర్స్ ఈ వార్త చెప్పాలి అంటే వాళ్ళకి చెప్పలేని బాధ. పునీత్ మరణ వార్త చెప్తూ ఓ కన్నడ న్యూస్ రీడర్ దుఃఖాన్ని
ఇప్పటి వరకూ పునీత్ చదివించిన 1800 మంది చిన్నారులని తన స్నేహితుడిగా ఇకపై నేను చదివిస్తానని అన్నారు. ఈ వేదికగా ఆ విద్యార్థులు బాధ్యత నాది అని పునీత్కి మాటిస్తున్నా అన్నారు. అంతే కాక
నువ్వేంటో తెలియాలంటే, నీ మరణమే చెబుతుంది.. పునీత్ రాజ్కుమార్ మరణం తర్వాత తానేంటో ప్రపంచం చూస్తుంది.
పునీత్ అంతక్రియలకి కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు కర్ణాటక ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. సినీ ప్రముఖులు రవిచంద్రన్, సుదీప్,
మెహర్ రమేష్ మాట్లాడుతూ... పునీత్ తన చిరకాల కల నెరవేరకుండానే కన్నుమూశారు. పునీత్ నాకు లైఫ్ ఇచ్చిన హీరో. ఆయన హీరోగా నటించిన 'వీర కన్నడిగ' చిత్రంతో దర్శకుడిగా
ఇవాళ తెల్లవారుజామున 4.30 గంటలకే పునీత్ రాజ్ కుమార్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ప్రజల సందర్శన కోసం ఎక్కువ సమయం భౌతికకాయాన్ని ఉంచిన నేపథ్యంలో అంతిమ యాత్రని
కన్నడ చిత్ర పరిశ్రమలో తన మార్క్ చూపించి, చిన్నవయస్సులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయార్ పునీత్ రాజ్కుమార్.
ప్రస్తుతం పునీత్ హీరోగా రెండు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఒకటి 'జేమ్స్' రెండోది 'ద్విత్వ'. 'జేమ్స్' సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇందులో పునీత్ బాడీ బిల్డర్గా నటిస్తున్నాడు