-
Home » Punganur
Punganur
అప్పుడు ప్రతిపక్షంలో, ఇప్పుడు స్వపక్షంలో సేమ్ సీన్..! పుంగనూరు టీడీపీ ఇంచార్జ్కి వచ్చిన కష్టమేంటి?
నాలుగు కేసుల్లో నిందితుడిగా చల్లా బాబు కడప సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కొంతకాలం అజ్ఞాతంలో ఉండాల్సిన పరిస్థితిని కూడా ఎదుర్కొన్నారట.
వైసీపీ నుంచి వలసలు.. నాగబాబు సంచలనం.. మంత్రి పదవిపై హాట్ కామెంట్స్..
ఇంకా మానసిక సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలు.. అప్పుడే వచ్చేస్తున్నాయని చెప్పి జనాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు.
భూకబ్జాలపై ఒకేసారి 300మంది ఫిర్యాదు.. పెద్దిరెడ్డిని చుట్టుముడుతున్న వరుస వివాదాలు
సీఎం హోదాలో జగన్ ఏపీని పాలించగా, మంత్రిగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన కీలకనేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఆ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలను తన గుప్పెట్లో పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
వైసీపీకి షాక్ మీద షాక్..! మున్సిపాలిటీల్లోనూ పాగా వేయాలని టీడీపీ ప్లాన్..!
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలకు పెద్దగా నిధులు విడుదల చేయకపోవడంతో చాలా మంది దిగువస్థాయి నేతలు ఆర్థికంగా చితికిపోయారు.
పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్.. ఒకేసారి 12మంది వైసీపీకి రాజీనామా
పుంగనూరులో ఇక నుంచి తండ్రీ కొడుకుల ఆటలు సాగవని, వారు ఎంత మోసగాళ్లో ప్రజలకు తెలిసిందన్నారు పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ చల్లాబాబు.
ఒక్క ఓటమితో సీన్ రివర్స్..! చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయనని భారీ డైలాగ్లు, కట్ చేస్తే..
ఇప్పటికీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదంటున్నారు.
Challa Babu : పుంగనూరు అల్లర్ల కేసు.. పోలీసులకు లొంగిపోయిన చల్లా బాబుతోపాటు టీడీపీ నేతలు
చంద్రబాబు పుంగనూరు పర్యటనలో ఏడు కేసుల్లో చల్లా బాబు ముద్దాయిగా ఉన్నారు. నాలుగు కేసులలో చల్లా బాబుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మూడు కేసులలో బెయిల్ నిరాకరించింది.
Ambati Rambabu : అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారు : మంత్రి అంబటి
చంద్రబాబు అర్ధాంతరంగా తన రూట్ ను మార్చుకుని పుంగనూరు రావాలని అనుకోవడమే ఆయన చేసిన తప్పు అన్నారు. చంద్రబాబుకు బుర్ర పని చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Chandrababu Naidu : అందుకే ఆనాడు వేంకటేశ్వరుడు నన్ను కాపాడాడు, కురుక్షేత్ర యుద్ధం మొదలైంది, ఎవరినీ వదలిపెట్టను
కోకాపేట భూములకు వచ్చిన ధరల తరహాలో ఇక్కడ కూడా చేద్దామని అనుకున్నా. నేను అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలను తగ్గిస్తా.Chandrababu Naidu
Punganur Incident : మారణాయుధాలతో ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై దాడి.. ఎవరిని వదిలిపెట్టం : డీఐజీ, ఎస్పీ
ఈ ఘటనతో సంబంధం ఉన్న 40 మందిని ఇప్పటికి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు.