Home » Punjab Election
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు క్రికెటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యాయి. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బీజేపీలో చేరబోతున్నా
వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో(పంజాబ్,ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్,మణిపూర్,గోవా)అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐదు రాష్ట్రాల్లోని ఓటర్ల మూడ్
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో..ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజర్టీ వచ్చే అవకాశం లేదని తాజాగా విడుదలైన ఏబీపీ-సీవోటర్స్ సర్వే చెబుతోంది
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలో చేపట్టాలని ఆప్ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెండ్,ఎంపీ భగవంత్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీలో చేరితే
ప్రముఖ పంజాబీ సింగర్ "సిద్ధూ మూసీవాలా" కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం చండీగఢ్లో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజ్యోత్
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శిరోమణి అకాళీదళ్ పార్టీ కీలక నేతగా కొనసాగిన మాజిందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు.
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ ఆ రాష్ట్రంలోని సొంత ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేయడం, మాదక ద్రవ్యాల మాఫియాపై నివేదికలను తక్షణమే
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై మాజీ సీఎం అమరీందర్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. పాటియాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆదివారం
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుందని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ తెలిపారు.