Home » Punjab Election
పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మొత్తబడ్డారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ సారథ్యంలో కొత్త క్యాబినెట్ శాఖల కేటాయింపు అనంతరం అసంతృప్తి వ్యక్తం
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎలాగైనా గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ఫ్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్సింగ్ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేసిన అమరీందర్ సింగ్
వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ స్థానిక నేతలు
అమరీందర్ సింగ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని బీజేపీ యాక్సెప్ట్ చేసింది. త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని, వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకి
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్-కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య రాజకీయ రగడ ఇంకా చల్లారలేదని తెలుస్తోంది.