punjab national bank

    ఇండ్-భరత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌లో సోదాలపై సీబీఐ ప్రకటన!

    October 8, 2020 / 08:34 PM IST

    Indo-Bharat Thermal power limited : ఇండ్-భరత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌లో సోదాలపై సీబీఐ ప్రకటన జారీ చేసింది. బ్యాంకులను మోసం చేసిన వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో రూ.826.17 కోట్ల మోసానికి పాల్పడినట్ట�

    పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో భారీ మోసం.. వేల కోట్లు ఎగ్గొట్టిన సింటెక్స్ కంపెనీ!

    October 1, 2020 / 05:47 PM IST

    Borrowing Fraud in Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)కు అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వేల కోట్లు ఎగ్గొట్టినట్లుగా బ్యాంకు ప్రకటించింది. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు రూ.వేల కోట్లు ఈ బ్యాంకుకు ఎగ్గొట్టిన తర్వాత లేటెస్ట్�

    PNB బ్యాంకులో రూ. 20 లక్షలు కొట్టేసి తాపీగా వెళ్లిన 11ఏళ్ల బాలుడు

    September 30, 2020 / 05:40 PM IST

    11-year-old boy steals Rs 20 lakh from PNB bank : పట్టపగలు ఆ బ్యాంకులో రద్దీగా ఉంది.. అదే సమయంలో బ్యాంకులోకి ఓ 11ఏళ్ల కుర్రాడు వచ్చాడు.. క్యాష్ కౌంటర్‌పై కన్నేశాడు. అదను చూసి రూ.20 లక్షలతో తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటన హరియాణా జిల్లాలోని జింద్ పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)ల�

    38మంది బ్యాంకులను మోసం చేసి దేశం నుంచి పారిపోయారు

    September 15, 2020 / 07:14 AM IST

    గత ఐదు సంవత్సరాల్లో బ్యాంకులను మోసం చేసి 38 మంది భారతదేశం నుంచి పారిపోయారని Enforcement Directorate’s రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రభుత్వం తెలిపింది. బ్యాంకులను మోసం చేసిన కేసులను సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. ఈ అంశంపై Dean Kuriakose అడి

    మరో 3 బ్యాంకుల విలీనానికి రంగం సిధ్ధం

    April 30, 2019 / 02:21 PM IST

    ఢిల్లీ : దేశంలో మరో 3 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ చర్చలు  జరుపుతోంది.  పంజాబ్ నేషనల్ బ్యాంకు,యూనియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా లను విలీనం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విలీనం దిశగా ప్రభుత్�

    గోల్డ్‌ రిపోర్ట్‌ : శ్రీవారి బంగారంపై రచ్చ

    April 25, 2019 / 12:54 AM IST

    తిరుమల వెంకన్న బంగారం తరలింపులో వెలుగు చూసిన లోపాలపై ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ నివేదిక ఇచ్చారు. పెద్ద మొత్తంలో బంగారం తరలించే సమయంలో TTD నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సీఎస్ ఆగ్రహ�

    దొంగ తెలివి : దోపిడీ తర్వాత సీసీటీవీ ఫుటేజీ ఎత్తుకెళ్లారు

    January 28, 2019 / 04:17 PM IST

    చెన్నై: తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని సమయపురం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులో దొంగలు పడ్డారు. బ్యాంకులోని లాకర్లు ఓపెన్ చేసి 10 కోట్ల

10TV Telugu News