quarantined

    కుక్కలు, పిల్లులు క్వారంటైన్ లో ఉండాల్సిందే

    February 3, 2021 / 12:34 PM IST

    Cats and dogs coronavirus : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది. వైరస్ విస్తరించిన దేశం లేదు. మనుషులతో పాటు జంతువులకు కూడా వైరస్ వ్యాపిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోనళకు గురవుతున్నారు. వైరస్ కట్టడి

    వెల్ కమ్ సిద్ధ : ఆచార్య లెటెస్ట్ అప్ డేట్

    January 17, 2021 / 11:25 AM IST

    SIDDHA’ on to the sets of Acharya : మెగాస్టార్ చిరంజీవి న్యూ ఫిల్మ్ ‘ఆచార్య’ సినిమాకు సంబంధించి న్యూ అప్ డేట్ వచ్చింది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజకు చిత్ర యూనిట్ వెల్ కమ్ చెప్పింది. సెట్స్ లోని ఆహ్వానిస్తున్నామని, మెగా పవర్ స్టార్ షూట్ లో జాయిన్ అవుతున్నట్ల�

    ప్రియుడితో Quarantine కు వెళ్లిన Nagpur Lady Constable..సీన్ కట్ చేస్తే

    July 17, 2020 / 11:44 AM IST

    కరోనా వేళ షాకింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి. ఈ వైరస్ ను అడ్డు పెట్టుకుని..ఇష్టమొచ్చినట్లుగా వాడేస్తున్నారు. అక్రమ సంబంధాలకు సైతం వాడుకుంటున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్ తెలివి తెలుసుకుని అందరూ నోరెళ్లబెట్టారు. క్వారంటైన్ కేంద్రానికి ఏకంగా లవ�

    ఊపిరి ఆడట్లేదు: మేకలు..గొర్రెలకు కరోనా టెస్టులు..ఐసోలేషన్ కి తరలింపు

    July 1, 2020 / 02:51 PM IST

    మేకలు, గొర్రెలకు కరోనా టెస్టులుచేశారు. మనుషుల మీదనే కాదు జంతువుల మీద కూడా కరోనా మహమ్మారి దాడికి చేస్తోందా? అంటే అవుననే ఘటనలు జరుగుతున్నట్లుగా ఉంది. కర్ణాటకలోని తుమకూరు ప్రాంతంలోని చిక్కనాయకహల్లిలోని ఓ వ్యక్తి గొర్రెలు, మేకల్ని పెంచుకుంటున

    పెళ్లికొచ్చినా..పేరంటానికి వచ్చినా..క్వారంటైన్ కు తరలిస్తాం

    May 16, 2020 / 04:35 AM IST

    కరోనా వైరస్ విస్తరిస్తోంది…లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి.. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతోంది..ఎక్కువగా గుమి కూడవద్దు..ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో..వివాహాలు తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని..చేసుకున్నా..నిబంధనలు తు.చ. తప్పకుండా పా�

    తీహార్ జైలులో కరోనా కలకలం..అత్యాచార నిందితుడికి వైైరస్

    May 12, 2020 / 12:12 AM IST

    తీహార్ జైల్లో కరోనా కలకలం రేపింది. అత్యాచార ఆరోపణలు కింద అరెస్టయి..ఈ జైలుకు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర ఖైదీలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. జైలు సిబ్బంది, అధికారులతో పాటు, మరో ఇద్దరు ఖైదీలను క్వారంటైన్ కు తరలించి చికిత్స

    మానవత్వానికి శత్రువులు : తబ్లిగి జమాత్ సభ్యులపై సీఎం యోగి సీరియస్

    April 3, 2020 / 11:35 AM IST

    తబ్లిగి జమాత్ సభ్యుల ప్రవర్తనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా సీరియస్ అయ్యారు. మానవత్వానికి శత్రువులంటూ విరుచుకపడ్డారు. వీరిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారు చట్టానికి బద్ధులు కాలేరు..మానవత్వానికి వ్యతిరేకులు కాబట్

    14 రోజులుగా చెట్టుపైనే క్వారంటైన్‌లో ఏడుగురు కార్మికులు

    March 29, 2020 / 05:01 AM IST

    పశ్చిమబెంగాల్‌లోని పురులియా జిల్లాకు చెందిన ఏడుగురు కార్మికులు చెట్టుపైనే 14రోజులుగా క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. చెన్నైలో పని చేసుకుంటున్న వారికి తిరుగుప్రయాణమయ్యాక ఐసోలేషన్ కోసం విడి గదులు లేకపోవడంతో చెట్టుపైనే ఉండాల్సి వచ్చిందట. గ్ర�

    కమల్‌నాథ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరైన జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్

    March 25, 2020 / 10:13 AM IST

    మధ్యప్రదేశ్ లో ఓ జర్నలిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. మార్చి-20న భోపాల్ లో అప్పటి సీఎం కమల్ నాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులకు ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆ జర్నలిస్ట్ కూతురికి కూడా �

    మీకు తెలుసా?: కరోనాపై చైనా ఎలా విజయం సాధించిందంటే!

    March 21, 2020 / 02:19 AM IST

    ప్రపంచమంతా ఇప్పుడు కరోనా భయంతో వణికిపోతోంది..ఐతే అసలు వైరస్‌కి పుట్టిల్లు అయినా చైనాలో మాత్రం  కొత్త కేసులు తగ్గిపోయాయ్..దాదాపు 80వేలమందికిపైగా వైరస్ సోకిన చైనాలో ఇప్పుడు కరోనా అంటే భయం లేదు..చైనాకి కరోనాపై కంట్రోల్ ఎలా సాధ్యపడింది..  అనూహ�

10TV Telugu News