Home » QUEEN ELIZABETH
ఆ బంగారు నాణెం ఖరీదు అక్షరాల రూ.192 కోట్ల రూపాయలు. క్వీన్ ఎలిజబెత్ II మొదటి వర్ధంతి సందర్భంగా ఆమె గౌరవార్ధం ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ నాణెం ముద్రించింది.
70 ఏళ్ల పాటు బ్రిటన్ మహారాణి హోదాలో ఉన్న ఎలిజబెత్ గత ఏడాది సెప్టెంబరు 8న మరణించిన సంగతి తెలిసిందే. ఎలిజబెత్ అంత్యక్రియలు సెప్టెంబరు 19న అధికారికంగా నిర్వహించారు.
King Charles III: బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-II (Queen Elizabeth) కన్నుమూతతో ఇకపై రాచరిక పద్ధతులు ముగుస్తాయని చాలా మంది భావించారు. అయితే, సీన్ రివర్స్ అయింది.
King Charles III: ఇవి మామూలుగా జరగవు. పట్టాభిషేకం రెండో రోజులో భాగంగా వేలాది పార్టీలు జరుగుతున్నాయి.
King Charles III: హ్యారీ, మేఘన్ ఇద్దరూ రాజకుటుంబాన్ని 2020లో వీడి అమెరికా వెళ్లిపోయారు. ఇవాళ కూడా కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరై ప్రేక్షకుడిలా దూరంగా కూర్చొని ఉండిపోయారు.
King Charles III: రాజుల కాలంలో సామ్రాజ్యంలోని ప్రజలు రాజుల ఊరేగింపులను రోడ్ల పక్కన నిలబడి చూసేవారు. ఇప్పుడు కూడా యూకే ప్రజలు రోడ్ల పక్కన నిలబడి ఈ అద్భుత దృశ్యాలను చూశారు.
King Charles III: బాహుబలిలో భల్లాలదేవ పట్టాభిషేక మహోత్సవాన్ని మనకు రాజమౌళి అత్యద్భుతంగా చూపించారు. ఇప్పుడు రాజుల కాలం లేదు కాబట్టి అటువంటి పట్టాభిషేక వేడుకను సినిమాల్లో తప్ప బయట ఎన్నడూ చూడలేమని అనుకుంటుంటాం.
కోహినూర్ డైమండ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అది మనదే అనే మాట భారత్ జాతి నోట వినిపిస్తుంది. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రిన్స్ హ్యారీ రాసిన స్పేర్ పుస్తకంతో.. కోహినూర్ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. మన వజ్రం గురించి.. హ్యరీ తన పుస్తక�
Queen Elizabeth-2 Funeral: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం లండన్లోని వెస్ట్మిన్స్టర్ అబ్బేలో జరుగనున్నాయి. రాణి మృతితో బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో భాగంగా రాణి శవపేటిక వెస్ట్మిన్స్టర్ ప్యాలెస్లోని వెస్ట్మి
బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. రాచరిక సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ రాణికి సోమవారం తుది వీడ్కోలు పలకనున్నారు. రాణి అంత్యక్రియల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.