Home » Questions
మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్ ను ఢిల్లీలో విచారించారు. దాంతో ఒక్కసారిగా బాలీవుడ్లో కలకలం రేగింది. ఇంకా
ఏపీలో రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతునే ఉన్నాయి. బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి చేయాల్సిన చికిత్సకు కొరత ఉన్న క్రమంలో ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందుల కొరతపై ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రభుత్వ�
bihar board class 12th answer key 2020 released : విద్యార్ధులు పరీక్షల్లో ఏం రాస్తారు? అదేం పిచ్చి ప్రశ్న? పరీక్షల పేపర్లో వచ్చి క్వశ్చన్లకు ఆన్సర్లు రాస్తారు అని ఎవరైనా సరే ఠక్కుమని చెబుతారు. కానీ బీహార్ లో మాత్రం బోర్డ్ ఎగ్జామ్ రాసిని విద్యార్ధులు పరీక్షల్లో కొన్ని ఆ�
చిన్నబాటిల్ లో ఉన్న శానిటైజర్ ను విలేకరులపై స్ప్రే చేశారు ప్రధాని ప్రయూత్ చాన్ ఓదా.
Covishield’s efficacy సీరం సంస్థ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ సామర్థ్యంపై అనుమానం వ్యక్తం చేశారు ఏఐఏఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఇవాళ నుంచి దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడ�
Bihar CM Nitish Kumar : కూల్ గా ఉండే సీఎం నితీశ్ కుమార్ కు కోపం వచ్చింది. ఒక్కసారిగా తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. సహనం కోల్పోయి మీడియాపై చిందులేశారు. దీనికంతటికీ కారణం..ఓ జాతీయ ఛానెల్ కు చెందిన రిపోర్టర్ అడిగిన ప్రశ్నే. 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం విలేకరులతో సీ
Facebook India Policy Head Quits భారత్లో ఫేస్బుక్ పక్షపాత ధోరణితో పనిచేస్తోందని,హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగాలు, పోస్టులను బీజేపీ నేతలు షేర్ చేసేందుకు అనుమతిస్తోందనే ఆరోపణలు ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్రాణానికి ముప్పు �
కరోనాపై పోరు కోసం విరాళాలు సేకరించేందుకు ఈ ఏడాది మార్చి 27న ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కు ఐదు రోజుల వ్యవధిలోనే రూ.3,076 కోట్లు వచ్చినట్లు పీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రూ.2.25లక్షలతో మొదలైన ఈ నిధికి మార్చి 31 నాటికి రూ.3075.8కోట్లు విరాళం సమకూర
ఓ కొత్త రీసెర్చ్ పెళ్లి గురించి.. దానికి మనం ఎంత ఫిట్ అనే దాని గురించి విలువైన విషయాలు బయటపెట్టింది. ‘అమెరికాలో వివాహం, సంభోగం’ అనే అంశాలపై చేసిన ప్యూ సెంటర్ స్టడీలో 38శాతం మంది జంటలు డబ్బు అనేది ఒక్కటే పార్టనర్ తో కలిసి జర్నీ చేయడానికి కారణ�
భారత్-చైనా సరిహద్దు అంశమై కేంద్రంపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. చైనా దురాక్రమణలపై ఇవాళ(జులై-27,2020) మరోసారి కేంద్రాన్ని విమర్శించారు రాహుల్ గాంధీ. చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పిన రాహుల్.. మోడీ .