Home » Questions
చైనా యాప్స్ కు మరో షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశ భద్రత, గోపత్య విషయంలో ముప్పు వాటిల్లుతుందనే కారణంతో టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్ లపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ జూన్-29,2020న నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం బ్యాన్ చేసిన 59 యాప్స్ కు �
ప్రధాని మోడీ లాక్డౌన్ పొడగింపుపై కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..
అమరావతి పర్యటనలో పవన్పై రైతులు, స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాజధానిలోని ఏ ప్రాంతానికి పవన్ వెళ్లినా ముక్కుసూటిగా ప్రశ్నించారు. మహిళలు సైతం గొంతు విప్పారు. అనుమానాలకు జవాబు చెప్పాలంటూ నిలదీశారు. దాదాపుగా పవన్ పర్యటన మొత్తం ప్రశ
ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. డీమానిటైజేషన్, సీఏఏపై రాష్ట్ర అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. తెలంగాణకు ఇస్తున్న నిధులపైనా నిర్మలా సీతారామన్కు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చే
లోక్ సభలో బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్నల పట్ల టీఆర్ఎస్ ఎంపీల అభ్యంతరం తెలిపారు. తెలంగాణలో సంక్షేమ పథకాలను అడ్డుకునేలా అరవింద్ ప్రశ్నలు వేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల్లో అవినీతి జరిగ�
కరీంనగర్ జిల్లాలో సీపీ కమలహాసన్ రెడ్డి, బీజేపీ ఎంపీ సంజయ్ మధ్య వివాదం ముదురుతోంది. తనపై రాళ్ల దాడి జరగడం అవాస్తమంటూ..సీపీ ప్రకటించడంపై సంజయ్ మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా సీపీ కమలహాసన్ రెడ్డికి బండి సంజయ్ 9 ప్రశ్నలు సంధించారు. ఎంపీగా ఉన�
ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన కామెంట్స్ హాట్ హాట్ పుట్టిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ దీనిని వ్యతిరేకిస్తోంది. రాష్ట్రాన్ని బాగు చేయాల్సింది..అథోగతి పాలు చేస్తున్నారని, జాబ్స్ ఎలా వస్తాయి ? ఉపాధి ఎలా వస్తుంది ? ఇన్వెస్ట్ మెం�
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) దర్యాఫ్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. దిశ కేసులో
దిశ నిందితుల ఎన్ కౌంటర్ తరువాత నిందితు కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు చేసింది ఆ నలుగురే అయినా..దానికి మానసికంగా శిక్ష అనుభవించేది వారి కుటుంబ సభ్యులే అనటానికి నిందితులు కుటుంబ సభ్యుల దుస్థితి నిలు�
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాస్తే దేహద్రోహ చర్య ఎలా అవుతుందని ప్రముఖ సినీ నటుడు నసీరుద్దీన్ షా ప్రశ్నించారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా వారు తమ విధిని నిర్వర్తించారని, 49 మంది రాసిన లేఖలోని ప్రతి అక్షరాన్ని తాము సమర్థిస్తున్నట్లు �