Home » Questions
సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు అధికారులు మార్కులు ఇచ్చారు. అభ్యర్థులందరికి 2 మార్కులు కలిపారు. ప్రశ్నల్లో తప్పులు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం
ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయని పోరుబాటపట్టిన ఏపీ సీఎం చంద్రబాబుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
ఎన్నో మలుపులు తిరిగిన జ్యోతి హత్య కేసు మిస్టరీ ఓ కొలిక్కివచ్చింది. పోలీసుల విచారణలో జ్యోతిని చంపింది ఆమె ప్రియుడేనని తేలింది. ప్రేమ పేరుతో జ్యోతిని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసరావు.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో పక్కా ప్లాన్తో హత్య చేశ�
సినీ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ చేసిన కేసులో రెవెన్యూ అధికారులకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ప్రభాస్ పెట్టుకున్న రెగ్యులరైజేషన్ దరఖాస్తును పరిశీలనలోకి ఎందుకు తీసుకోలేదని..రెగ్యులరైజేషన్ను తిరస్కరించినట్టు ఉత్తర్వులు ఉన్నాయా? అంట�