Home » Race Gurralu
Pamarru: ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరు ఉన్న పామర్రు నియోజకవర్గంలో ఎట్టిపరిస్థితుల్లో విజయం సొంతం చేసుకోవాలని పట్టుదల ప్రదర్శిస్తోంది.
సమయం తక్కువగా ఉండటం వల్ల బొత్సకు గట్టి పోటీ ఇవ్వగలరా అనే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి.
రెండు పార్టీలు సామాజిక కోణంలో పకడ్బందీగా పావులు కదుపుతుండటంతో ఎవరి వ్యూహం ఫలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కర్నూలులో గెలుపు ఏ పార్టీకైనా సవాలేనని చెబుతున్నారు.
దశాబ్దాలుగా శత్రువులుగా రాజకీయాలు చేసిన ఈ ఇద్దరి మధ్య సయోధ్య సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఎలా ఇమడగలవనే సందేహాలే ఎక్కువగా ఉన్నాయి.
మొత్తానికి రెండు పార్టీలు రాజమండ్రిపై భారీ ఆశలే పెట్టుకుంటున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాయి. హోరాహోరీగా జరుగుతున్న ఈ సమరంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందని టీడీపీ.. గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలే అండగా వైసీపీ ప్రచారంలో దూకుడు చూపుతున్నాయి. మరోవైపు ఇద్దరు అభ్యర్థులకు రెబెల్స్ రెడ్ సిగ్నల్స్ చూపిస్తుండటమే హీట్ పుట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎస్.కోటలో గెలు�
రెండు పార్టీలూ హోరాహోరీగా తలపడుతుండటంతో తణుకులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 33 వేల ఓట్లు ఉన్నాయి. ఇందులో కాపు సామాజికవర్గం ఓట్లే దాదాపు 55 వేలు ఉన్నాయి. ఇవికాక కమ్మ సామాజికవర్గం ఓట్లు 20 వేలు ఎన్నికల్లో ప్రభావం చూప�
మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఎత్తులు వేస్తున్నాయి. దాదాపు 5 లక్షల ఓట్లు ఉన్న మైనార్టీలు ఎవరికి మద్దతుగా నిలిస్తే.. వారికి గెలుపు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా పావులు కదుపుతున్నాయి.
ప్రస్తుతం పోటీ పడుతున్న అభ్యర్థులు నేతకాని, మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో... ఇందులో మాదిగ సామాజికవర్గం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తి కరంగా మారింది. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు... ఈ సారి ఎలాంటి తీర
ప్రభుత్వ పథకాలు, గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధిపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఈసారి టీడీపీ కోటను బద్ధలుకొడతానంటోంది. మరి వైసీపీ ఆశలు నెరవేరతాయా? టీడీపీకే జనం జైకొడతారా?