Home » Rachakonda Police
rachakonda cyber cops arrested couple for cheated a man through dating app : కారణాలు ఏవైనా సమాజంలో పెళ్లికాని మగవారిని లక్ష్యంగా సాగుతున్నమోసాల్లో పెళ్లిళ్లు, డేటింగ్ లు ముందుంటున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి నుంచి డేటింగ్ యాప్ ద్వారా రూ.21లక్షలు దోచుకున్న విజయవాడ జంటను రాచకొండ ప
Rachakonda Police Commissionerate : మందేసి, బండి తీసుకుని రోడ్డు ఎక్కేముందు ఒక్కసారి కాదు..పది సార్లు ఆలోచించుకోండి. లేకపోతే మీకే నష్టం. ఎందుకంటే..ఫుల్లుగా మందు తాగి..నడుపుతూ..నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న ఘటనలు అధికమౌతున్నాయి. దీంతో రాచకొండ పోలీసులు కఠిన నిర�
robbery in vanasthalipuram sbi atm: హైదరాబాద్లోని వనస్థలిపురం ఏటీఎం సెంటర్లో భారీ చోరీ జరిగింది. ఏటీఎం మెషిన్లను గ్యాస్ కట్టర్తో కట్ చేశారు దుండగులు. మిషన్లో ఉన్న మొత్తం నగదును అపహరించుకుపోయారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా రోడ్లో ఉన్న SBI బ్�
సింగర్ సునీత మేనల్లుడిని అంటూ చైతన్య అనే వ్యక్తి పాల్పడిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతడు చేసిన ఘరానా మోసం అందరిని షాక్ కి గురి చేసింది. సింగర్ సునీత పేరుతో చైతన్య ఓ మహిళ నుంచి ఏకంగా కోటి 70లక్షలు వసూలు చేయడం విస్మయం కలిగించింది. బ�
టెక్నాలజీని కొంతమంది వక్రమార్గంలో వాడుకుంటున్నారు. ఆన్ లైన్ లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు డెకాయి ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. ఇందులో ఓ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. నలుగురు యువతులకు విముక్తి కల్పించారు. ప్రధాన �
కరోనా అన్ లాక్ టైంలో అందరూ జాగ్రత్తలు తీసుకుని ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటుంటే… కొందరు అక్రమార్కులు అన్ లాక్ సమయాన్ని వ్యభిచార వృత్తిలో డబ్బులు సంపాదించటానికి వినియోగించుకుంటున్నారు. వేరే రాష్ట్రాల నుంచి యువతులను హైదరాబాద్ రప్పించి వా
హైదరాబాద్ నగర వాసులకు, పోలీసులకు నిద్ర లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ చిక్కింది. రాచకొండ పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ కి చెందిన ఏడుగురు సభ్యులు..
మీతో మీ కోసం అంటున్నారు రాచకొండ పోలీసులు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆన్ లైన్లో 24గంటలూ..సిద్ధంగా ఉంటామని వెల్లడిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైన సమయంలో ఆన్ లైన్ ద్వారా సహాయాన్ని పొందచవచ్చని పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహిస్త
ట్రాఫిక్ నిబంధలన ఉల్లంఘనలపై చలాన్లు విధించడంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో రాచకొండ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో వారికి క్లూ లభించింది. శ్రావణిని హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి బైక్ పై తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించా�