Home » Rachamallu Siva Prasad Reddy
తీరు మార్చుకొని రాచమల్లుతో వైసీపీ నేతలకు వస్తున్న ఇబ్బందులేంటి?
తన ముబైల్కు అమ్మాయిల వీడియో లింక్లు పంపుతున్నారని చెప్పారు. టీడీపీకి చెందిన..
తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా తనను టార్గెట్ చేశారని వాపోయారు. టీడీపీ నాయకులు ఏనాడు ప్రజల సమస్యలపై పోరాటం చేయలేదని విమర్శించారు.
నా కూతురు ఇష్ట ప్రకారం దగ్గరుండి ప్రేమ వివాహం జరిపించాను. కులాంతర వివాహానికి ఒప్పుకుని వారిని ఆశీర్వదించాను. Rachamallu Siva Prasad Reddy
ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందని భావిస్తోంది వైసీపీ నాయకత్వం.. టీడీపీ కూడా ఈసారి గెలుపుపై ఆశలు పెంచుకుంటోంది.
ప్రొద్దుటూరులో ఓటు హక్కు కలిగిన వ్యక్తి మైదుకూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ అయిన నాకు ఎలా అభిమాని అవుతాడని పుట్టా సుధాకర్ యాదవ్ ప్రశ్నించారు.