Home » Rahul gandhi
సూరత్ కోర్టు మార్చి 23న దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షను ప్రకటించిన 24 గంటల్లోనే అంటే మార్చి 24న రాహుల్ గాంధీ పార్లమెంటుకు అనర్హుడయ్యారు. కాగా, సూరత్ కోర్టు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో పార్లమెంటులో
‘మోదీ ఇంటి పేరు’ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో ఆసియాలోనే అతిపెద్ద కూరగాయాల హోల్సేల్ మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్పూర్ కూరగాయల మార్కెట్కు వెళ్లారు.
ఆ రైతులతో రాహుల్, ప్రియాంక, సోనియా కాసేపు సరదాగా గడిపారు. వారితో డాన్స్ చేశారు. పాటలు పాడారు. వారి సమస్యల్ని పంచుకున్నారు. ఈ సందర్భంలోనే ఒక మహిళా రైతు స్పందిస్తూ ‘రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారా?’ అని సోనియాను ప్రశ్నించారు
Rahuls hits out at BJP-RSS: బీజేపీ-ఆర్ఎస్ఎస్లు అధికారంపై మాత్రమే ఆసక్తి చూపుతున్నారని, ప్రజల బాధలు, బాధలను పట్టించుకోవడం లేదని దేశాన్ని విభజించే దిశగా పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారికి అధికారం కావాలని, అందుకోసం ఏమైనా
మార్చి 24న గుజరాత్లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో కాంగ్రెస్ నేత ఎంపీగా అనర్హత వేటు వేసింది. ఈ తీర్పును గుజరాత్ హైకోర్టులో సవాలు చేయగా.. అక్కడా ఎదురుదెబ్బే తగిలింది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ జూల�
ఇన్ని రోజులు ఏమీ తెలియదన్నట్లుగా మోదీ మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇది ఇండియాకు, ఎన్డీఏకు మధ్య జరుగుతున్న పోరు అని రాహుల్ గాంధీ అన్నారు.
2024-లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విపక్షాల ఉమ్మడి కార్యచరణపై చర్చ జరుగుతోంది. విపక్ష కూటమికి కొత్త పేరు, సమన్వయ కర్తల నియామకం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆందోళనలు, సీట్ల పంపకం కోసం కమిటీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు.
మోదీ సర్కార్ ను గద్దే దించడమే లక్ష్యంగా పోరాడేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందుకోసం ఐక్యంగా పోరాడేందుకు నిర్ణయించిన నేతలు ఎన్నికల కార్యాచరణ, పొత్తులపై చర్చించేందుకు మిత్ర పక్షాలతో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.