-
Home » RAIL
RAIL
Delhi Metro: ఢిల్లీ మెట్రో రైలు మరింత వేగం.. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న రైళ్లు
‘ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్’ మార్గం పొడవు 23 కిలోమీటర్లు కాగా, మొత్తం 21 స్టేషన్లు ఉంటాయి. ఇది న్యూఢిల్లీని, ద్వారకా సెక్టార్ను కలుపుతుంది. మెట్రో రైలు గరిష్ట వేగం పెంచేందుకు ‘మెట్రో రైల్ సేఫ్టీ కమిషన్’ ఆమోదం తెలిపింది. దీంతో రైలు వేగాన్�
Hyderabad Metro: మన మెట్రోకు ఐదేళ్లు.. విస్తరణకు ప్రణాళిక
మన మెట్రోకు ఐదేళ్లు.. విస్తరణకు ప్రణాళిక
South Central Railway : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాలుగు రైళ్లు 24 రోజుల పాటు రద్దు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా, కొన్నిటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. పన్నెండు రైళ్లను దారి మళ్లించి నడిపి�
ఇంకా పట్టాలెక్కని ప్యాసింజర్ రైళ్లు.. కేంద్రం తీరుపై ప్రయాణికుల ఆగ్రహం
till now no passenger trains: తక్కువ ఖర్చుతో దూర గమ్యస్థానాలకు చేరుకోవాలంటే పేద, మధ్య తరగతి వారికి ప్రధానమైన రవాణ మార్గం రైల్వే. లాంగ్ జర్నీ అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రైనే. ఇన్నాళ్లూ ప్రయాణికులతో కిటకిటలాడిన రైల్వే స్టేషన్లు ఇప్పుడు బోసిపోయాయి. కరోనా ఆం�
పెళ్లి రద్దు కావడంతో వరుడు ఆత్మహత్య
marriage cancel takes youth life: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి రద్దు వార్త ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వధువు తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేయడంతో వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా హిందూపురంకి చెందిన శివ(28)కి బెంగళూరుకి చెంద
Hyderabad Metro : new corona strain భయం, 2021 కష్టాల ప్రయాణమేనా?
Hyderabad Metro train New Corona Strain : హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro train)ను కరోనా (Corona) కష్టాలు వెంటాడుతున్నాయి. మరో ఏడాది కష్టాల ప్రయాణం తప్పేట్టు లేదు. కొవిడ్ వల్ల ప్రయాణికులు సంఖ్య గణనీయంగా తగ్గింది. కొత్త కరోనా స్ట్రెయిన్ (New Corona Strain)తో మెట్రో రైల్లో ప్రయాణంచే వారి
మేడ్చల్ రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం, రైలు నుంచి పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు
fire accident in medchal railway station: హైదరాబాద్ మేడ్చల్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న రైలు నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో పలు బోగీలు దగ్దం అయ్యాయి. రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాదానికి కారణ�
Janata Curfew : హైదరాబాద్ మెట్రో బంద్..ఆర్టీసీ బస్సులు కూడా ?
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు విపరీతమైన రెస్పాండ్ వస్తోంది. పలు రాష్టాల ప్రభుత్వాలు మద్దతునిస్తున్నాయి. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాయి. 2020, మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బయటకు రావొద్ద�
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : MMTS రైళ్లకు ఫుల్ డిమాండ్
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమ్మె ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. ప్రైవేటు వారితో బస్సులు తిప్పుతున్నా..అవి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఉద్యోగస్తులు, ఇతర పనులపై వెళ్లే వారు గమ్యస్థానాలకు
మీ తెలివికి హ్యాట్సాప్ : ప్లాట్ ఫాం టికెట్ ఎందుకు.. జర్నీ టికెట్లు కొనేద్దాం
దసరా పండుగ సరదాలతోపాటు కొత్త కొత్త ఐడియాలను కూడా క్రియేట్ చేస్తోంది. దసరా పండక్కి తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ప్రజలు ప్రయాణం చేస్తారు. దీంతో రద్దీని కంట్రోల్ చేయటం కోసం రైల్వేశాఖ ప్లాట్ ఫాం టికెట్ ధరలను పెంచింది. రూ.10 ఉన్న ప్లాట్ ఫాం టికె�