Railway Station

    పండుగ కష్టాలు : కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

    October 6, 2019 / 12:44 PM IST

    ప్రతి సంవత్సరం తాము ఇలాగే కష్టాలు పడుకుంటూ వెళ్లాల్సిందేనా..సరిపడా..డబ్బులు ఇచ్చినా..ప్రయాణీకులకు కనీస సౌకర్యాలు చూడరా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రయాణీకులు. దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు భారీగా ప్రయాణీకులు తరలివెళుతున్నారు. �

    గాంధీపై జాతి వివక్షత.. నల్లజాతి వాడని రైల్లో నుంచి నెట్టేశారు

    October 1, 2019 / 10:18 AM IST

    అప్పుడు బ్రిటీష్ పాలన కొనసాగుతోంది. భారత్ దేశాన్ని అక్రమించిన తెల్లదొరలు ఏలుతున్న రోజులువి. మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన గాంధీ.. బారిష్టర్ లా కోర్సు చదివేందుకు తన 17వ ఏళ్ల వయస్సులో లండన్ నగరానికి వెళ్లాడు. బారిస్టర్ పూర్తి చేసిన అన

    రైల్వే బాదుడు : ప్లాట్ ఫామ్ టికెట్ ధర పెంపు

    September 28, 2019 / 10:27 AM IST

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు రానున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. తిరుమల కొండ కిక్కిరిసిపోనుంది.

    ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన RPF సిబ్బంది

    September 25, 2019 / 08:08 AM IST

    రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఓ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన అహ్మదాబాద్ రైల్వేస్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది.

    రైల్వేస్టేషన్ లో కొత్త రూల్ : 5 నిమిషాలు దాటితే వెయ్యి రూపాయలు ఫైన్

    September 15, 2019 / 03:49 AM IST

    రైల్వే స్టేషన్లలో కార్ల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. వాహనదారులు పార్కింగ్ ప్లేస్ లో కాకుండా ఎక్కడపడితే అక్కడ కార్లు పార్క్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర

    రైల్వేస్టేషన్ లో అరటిపండ్లు అమ్మకాలపై నిషేధం

    August 28, 2019 / 04:57 AM IST

    ఉత్తర ప్రదేశ్ లోని ఓ రైల్వే స్టేషన్ లో అరటి పండ్లు అమ్మకూడదంటు అధికారులు ఆర్డర్ వేశారు. దీంతో అరటి పండ్ల వ్యాపారులతో పాటు ప్రయాణీకులు కూడా ఆశ్చర్యపోయారు.  అరటి పండ్ల అమ్మకాలపై నిషేధం విధించటంలో ప్రయాణీకులతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బందులు

    గ్వాలియర్ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం

    April 26, 2019 / 03:55 AM IST

    మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ రైల్వేస్టేషన్‌ లో శుక్రవారం(ఏప్రిల్-26,2019)ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. క్యాంటిన్‌ లో మంటలు చెలరేగడంతో రైల్వే స్టేషన్‌ లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. క్యాంటిన్‌లో పని చేసేవారు, ప్రయాణికులు మంటలను గుర్తించి అలర్ట�

    రేణిగుంటలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం: టీసీ, ప్రయాణీకులపై దాడి 

    April 21, 2019 / 05:12 AM IST

    చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్ లో  బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం సృష్టించింది. ప్రయాణికులపై దాడికి పాల్పడింది. అడ్డుకునేందుకు యత్నించిన టీసీ ఉమామహేశ్వరరావుపైనా నిందితులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీసీ సహా పలువురు �

    ఊరుకాని ఊరులో అభాగ్యురాలి దీనావస్థ:ఆటో డ్రైవర్ల పెద్ద మనసు 

    April 19, 2019 / 03:59 AM IST

    జానెడు పొట్ట నింపుకునేందుకు ఊరు కాని ఊరు వచ్చారు. కాయకష్టం చేసి పొట్ట నింపుకుంటున్నారు. కానీ కష్టాల కండగండ్లు ఆమెను ముంచెత్తాయి. ఎండలకు తట్టుకోలేని కట్టుకున్నవాడి ప్రాణం కడతేరిపోయింది. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. గుండెల్లోంచి గోదావరి

    సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ లో భారీగా బంగారం, వెండి స్వాధీనం

    April 17, 2019 / 10:30 AM IST

    హైదరాబాద్‌ : లోక్ సభ ఎన్నికలు జరగుతున్న వేళ నగరంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బుధవారం (ఏప్రిల్ 17) ఉదయం పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల నుంచి ఏకంగా కిలో బంగారం, 30 కిలోల

10TV Telugu News