Home » Railway Station
కదులుతున్న రైల్లోంచి దిగే ప్రయత్నం చేసిన నిండు గర్భిణీ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. పక్కనే ఉన్న రైల్వే కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడారు.
రైలు ప్రయాణం వేగంగా సాగుతున్నసమయంలో క్రాసింగ్ లను దాటే సందర్భంలో పట్టాలు దాటే వారిని అప్రమత్తం చేయటం లోకో పైలట్ బాధ్యత. అలాంటి సందర్భంలో పట్టాలు దాటే
కుప్పం రైల్వే స్టేషన్ లో ఓ కోవిడ్ పేషంట్.. భార్య ఒడిలోనే కన్నుమూశాడు
Baby feeding set up at Secunderabad Railway Station : చంటిబిడ్డలతో ప్రయాణం చేసే సమయంలో బిడ్డలు పాలకోసం ఏడిస్తే నలుగురిలోను కూర్చుని పాలు ఇవ్వటానికి తల్లులు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి ఇబ్బందులు తల్లలు పడకుండా ఇప్పుడు పలు పర్యాటక ప్రదేశాల్లో తల్లులు బిడ్డలకు పాలు ఇ�
Man Head Recover In Bengaluru : మధ్యప్రదేశ్లో రైలుపట్టాలపై మొండెం పడితే.. బెంగళూరులో తల దొరికింది.. దాదాపు 1300 కిలోమీటర్ల దూరం తల ప్రయాణించింది. రైలు ఇంజన్లో ఇరుక్కున్న తల బెంగళూరు రైల్వే స్టేషన్లో లభ్యమైంది. అక్టోబర్ 3వ తేదీన మధ్యప్రదేశ్, బెతుల్ రైల్వే స్ట
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి కప్పుడూ రాష్ట్రాలను అలర్ట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి..
కరోనా(కోవిడ్-19)వైరస్ భయంతో దేశంలోని చాలామంది చికెన్ తినడం మానేశారు. అసలు చికెన్ మాత్రమే కాకుండా నాన్ వెజ్ అనే పదాన్నే తమ మెనూ నుంచి చాలామంది తొలగించారు. చికెన్,మటన్,పిఫ్ ఇలాంటి తింటే కరోనా వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు తెగ చక్క�
నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి
విజయనగరం రైల్వే స్టేషన్లో అర్థరాత్రి బాంబు కలకలం చెలరేగింది. రైల్వే స్టేషన్ లో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు రైల్వే
ఊళ్లో ఒక రైల్వే స్టేషన్ నిర్మించారంటే ఆ ఊరిలో జనం రోజూ రైలెక్కి పక్క ఊరికి వెళ్ళటమో…ఇంకెక్కడికైనా ప్రయాణం చేయటమో జరుగుతుంది. ఆ ఉరి ప్రజల అవసరాల కోసం ఇతర ఊళ్ళకు వెళ్లే వాళ్ల సంఖ్య బాగానే ఉండి ఉంటుంది. సో …ఆ లైనులో ఒకటో రెండో ప్యాసింజ