-
Home » Railway Station
Railway Station
సికింద్రాబాద్ వెళ్ళే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. కొన్నాళ్ళు...
Secunderabad Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. ఎందుకంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్ నెంబర్-1 వద్ద ప్రయాణికుల కోసం ఉద్దేశించిన పార్కింగ్ సౌకర్యాన్ని తాత్కాలికంగా మూసేశారు.
మన దేశంలోని మొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్ గురించి తెలుసా? ఎయిర్పోర్టును తలదన్నేలా సౌకర్యాలు..
విశాలమైన కాంకోర్స్ ప్రాంతం, ఆధునిక వెయిటింగ్ లౌంజ్, సౌరశక్తితో నడిచే మౌలిక సదుపాయాలు ఉంటాయి.
నిజమైన వారియర్ అంటే ఈమెనే.. బిడ్డను ఎత్తుకుని ఈ తల్లి చేసిన పనికి..
అలాగే, చేతిలో కర్ర పట్టుకుని ప్లాట్ఫాంపై నిలుచున్నారు.
ఢిల్లీ రైల్వే స్టేషన్లో విషాదం.. కుంభమేళా యాత్రికుల రద్దీతో తొక్కిసలాట.. 18మంది మృతి..
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ ప్రాంతం పోటెత్తింది. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది..
విశాఖ రైల్వే స్టేషన్లో తప్పిన ప్రమాదం.. విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన..
తాజా ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ తీగతలను సరిచేసి ..
భారీ అగ్నిప్రమాదం.. పార్కింగ్ చేసిన 200 వాహనాలు దగ్దం.. ఎలా జరిగిందంటే?
భారీ అగ్నిప్రమాదంలో దగ్దమైన ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రైల్వే ఉద్యోగులవేనని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు రెండు గంటలు సమయం పట్టిందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం.. ఈసారి నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద
హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గురువారం అర్థరాత్రి పోలీసులు కాల్పులు జరిపారు.
సిబ్బంది అప్రమత్తతతో.. కృష్ణా ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
ఆలేరు స్టేషన్ కు చేరుకునే క్రమంలో రైలు కుదుపులకు గురైంది. భారీ శబ్దాలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం
హన్మకొండ జిల్లా ఖాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిపేర్ లకోసం నిలిపిన రైలు నుంచి మంటలు, పొగ వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపులోకి
అయోధ్యలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
పవిత్ర అయోధ్య నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్ 30వతేదీన పర్యటించనున్నారు. అయోధ్య నగరంలోని శ్రీరామ విమానాశ్రయం, రైల్వేస్టేషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ అయోధ్య నగరంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు �