Home » Railway tickets
Financial Rules July : జూలైలో ఆర్థికపరమైన కొత్త మార్పులు రానున్నాయి. పన్నుచెల్లింపుదారులతో పాటు సాధారణ ప్రజలపై ప్రభావం చూపనున్నాయి.
May 1st New Rules : కొత్త నిబంధనలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఏటీఎం ఛార్జీల నుంచి రైల్వే టికెట్ల వరకు అన్నింటిపై మార్పులు రానున్నాయి. రాబోయే 5 కొత్త మార్పులేంటో ఓసారి లుక్కేయండి..
ఫారిన్ నుంచి వచ్చే వారు 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఇంతకుముందు ఉంది.
రైల్వే ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ట్రైన్ మ్యాన్ ప్రత్యేక ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. రైలు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మీకు ఫ్లైట్ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు రైల్వే టికెట్లపై రాయితీని పునరుద్ధరించనుంది. కొన్ని మార్పులు చేస్తూ రాయితీని అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెల్వే శాఖ వృద్ధులకు రాయితీ వయసు 58 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచింది. వృద్ధుల
సంక్రాంతి పండుగకు ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులే కాదు.. రైల్వే వ్యవస్థ కూడా బాగా వాడుకుంటుంది. ఈ మేరకు ప్లాట్ఫాం టికెట్ రేట్లను 100 శాతం పెంచుతూ షాక్ ఇచ్చింది. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.20క�
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా మోడీ ఫోటో ఉన్న టిక్కెట్లను అమ్మవద్దంటూ ఇప్పటికే పలు రవాణా సంస్థలకు ఈసీ నోటీసులు జారీ చేసింది.