Home » railways
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2019-20లో రైల్వే రంగానికి కూడా భారీ కేటాయింపులు ప్రకటించింది. ఇప్పటికే పలు రంగాలకు తాయిలాలు ప్రకటించిన కేంద్రం.. భారతీయ రైల్వేలకు ఈ ఏడాది బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఉన్నట్టు తెలిపింది.
ఢిల్లీ: రైలు ప్రయాణికులు ముఖ్య గమనిక. త్వరలో కొత్త రూల్ రానుంది. ఇకపై రైలు బయలుదేరే సమయానికి 20 నిమిషాల ముందే రైల్వేస్టేషన్కు చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ ప్రయాణం క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్త సెక్యూరిటీ సిస్టమ్ను అమలు చేయ