-
Home » railways
railways
షాకింగ్ న్యూస్.. రైలు టికెట్ ధరలు పెరిగిపోతున్నాయ్.. స్లీపర్, ఏసీ.. దేనిమీద ఎంత? ఎప్పటినుంచి? ఫుల్ డీటెయిల్స్..
సంస్థ ఉద్యోగుల జీతాలు, బోనస్లు, పింఛన్లు, ఇతర ఉద్యోగ సంబంధిత ఖర్చులు రూ.1,15,000 కోట్లకు పెరిగిందని రైల్వే చెప్పింది. పింఛను ఖర్చు రూ.60,000 కోట్లకు చేరిందని వివరించింది.
లోకల్ ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురి మృతి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై డోర్లన్నీ ఇలా..
ప్రస్తుతం సర్వీసులో ఉన్న ట్రైన్ కంపార్ట్మెంట్లను కూడా రీడిజైన్ చేసి..
ఫ్యూచర్ సీటీలో పూర్తిస్థాయిలో భూగర్భ విద్యుత్ లైన్లు.. విద్యుత్ టవర్లు, పోల్స్ బయటికి కనపడొద్దు.. ఇలా చేయండి: రేవంత్ ఆదేశం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు.
అప్పట్లోనే సుమకు రైల్వేస్ నేషనల్ అవార్డు.. ఎందులోనో తెలుసా?
తాజాగా ఈ చాట్ షోలో సుమ ఓ ఆసక్తికర విషయం తెలిపింది.
హైస్పీడ్ రైళ్లు.. 2గంటల్లోనే హైదరాబాద్ టూ బెంగళూరు, చెన్నైలకు.. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయంటే?
హైదరాబాద్ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరుకు హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.
రైలు ప్రయాణంలో పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా? ఎంత ప్రమాదమో చూడండి..
రైలు ప్రయాణం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
IRCTC : ఇక జంతువులకు ఆన్లైన్లో రైలు టిక్కెట్లు బుకింగ్
మీరు మీ పెంపుడు జంతువుల్ని రైల్లో మీతోపాటు తీసుకెళ్లాలనుకుంటున్నారా? దాని కోసం ఇబ్బంది పడుతున్నారా? వాటి కూడా టికెట్ తీసుకునే విషయంలో పార్శిల్ కౌంటర్ వద్ద ఇబ్బందులు పడుతున్నారా? ఇకపై అటువంటి ఇబ్బందులేమీ లేకుండా చేయాలనుకుంటోంది రైల్వే శా�
Sonu Sood : క్షమాపణతోనే నార్తర్న్ రైల్వేకి కౌంటర్ వేసిన సోనూసూద్..
రియల్ హీరో సోనూసూద్ చేసే పనులు చూసి అందరూ ప్రశంసిస్తుంటారు. కానీ నార్తర్న్ రైల్వే మాత్రం ఈ హీరో చేసిన పనికి నిందిస్తూ హెచ్చరించింది. ఇక దీనిపై సోనూసూద్ స్పందించాడు. నార్తర్న్ రైల్వేకి క్షమాపణ చెబుతూనే కౌంటర్ వేశాడు.
Agnipath protest: అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల కారణంగా రైల్వేకు 260 కోట్ల నష్టం
ఆర్మీలో రిక్రూట్ మెంట్కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఈ క్రమంలో ఆందోళన కారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. వీటి విలువ రూ. 259.44 కోట్లని రై�
Agnipath: అగ్నిపథ్ నిరసనలు.. రైల్వేకు వెయ్యి కోట్ల నష్టం
బిహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హరియాణా వంటి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. రైళ్లు నడవకపోవడం వల్ల టిక్కెట్లు కూడా వెనక్కివ్వాల్సి వచ్చింది. దీనివల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోయింది.