Home » railways
ప్రస్తుతం సర్వీసులో ఉన్న ట్రైన్ కంపార్ట్మెంట్లను కూడా రీడిజైన్ చేసి..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు.
తాజాగా ఈ చాట్ షోలో సుమ ఓ ఆసక్తికర విషయం తెలిపింది.
హైదరాబాద్ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరుకు హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.
రైలు ప్రయాణం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మీరు మీ పెంపుడు జంతువుల్ని రైల్లో మీతోపాటు తీసుకెళ్లాలనుకుంటున్నారా? దాని కోసం ఇబ్బంది పడుతున్నారా? వాటి కూడా టికెట్ తీసుకునే విషయంలో పార్శిల్ కౌంటర్ వద్ద ఇబ్బందులు పడుతున్నారా? ఇకపై అటువంటి ఇబ్బందులేమీ లేకుండా చేయాలనుకుంటోంది రైల్వే శా�
రియల్ హీరో సోనూసూద్ చేసే పనులు చూసి అందరూ ప్రశంసిస్తుంటారు. కానీ నార్తర్న్ రైల్వే మాత్రం ఈ హీరో చేసిన పనికి నిందిస్తూ హెచ్చరించింది. ఇక దీనిపై సోనూసూద్ స్పందించాడు. నార్తర్న్ రైల్వేకి క్షమాపణ చెబుతూనే కౌంటర్ వేశాడు.
ఆర్మీలో రిక్రూట్ మెంట్కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఈ క్రమంలో ఆందోళన కారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. వీటి విలువ రూ. 259.44 కోట్లని రై�
బిహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హరియాణా వంటి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. రైళ్లు నడవకపోవడం వల్ల టిక్కెట్లు కూడా వెనక్కివ్వాల్సి వచ్చింది. దీనివల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోయింది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన అల్లర్లలో రైల్వేశాఖకు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు రైల్వే డివిజనల్ మేనేజర్ గుప్తా చెప్పారు.