railways

    రైల్వే గుడ్ న్యూస్: పండుగ సీజన్లో ప్రత్యేకంగా 2500 సర్వీసులు

    October 25, 2019 / 09:59 AM IST

    పండుగ సీజన్లో ప్రయాణికులకు రైల్వే వ్యవస్థ శుభవార్త ప్రకటించింది. ప్రత్యేకంగా 200రైళ్లను ఏర్పాటు చేసి 2500 సర్వీసులను పెంచుతున్నట్లు తెలిపింది. కొద్ది రోజుల ముందే రైల్వేతో ఆధాయం పెంచుకునే దిశగా రైల్వేలోనూ ప్రైవేటికరణ తీసుకొచ్చారు. దీంతో పాటు �

    మా అమ్మతో మాట్లాడించండి : ట్విట్ కు స్పందించిన రైల్వేశాఖ

    October 1, 2019 / 07:16 AM IST

    రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ శబ్ధం కారణంగానో.. నెట్‌వర్క్ సమస్య మూలంగానో ఫోన్ కాల్స్‌లలో బయటి వ్యక్తులతో మాట్లాడలేం. అది ఎంత ముఖ్యమైన విషయమైనప్పటికీ ప్రయాణికులను కాంటాక్ట్ చేయడం బయట ఉన్నవారికీ కొందరికి కుదరకపోవచ్చు. ఇదే సమస్య ఓ యువకుడ�

    పిల్లలకు ఇప్పుడు ఇలా చెప్పకూడదు : కూ.. చుక్ చుక్ రైలు కాదు

    September 18, 2019 / 07:15 AM IST

    కూ. చుక్.. చుక్.. అనగానే టక్కున గుర్తుచ్చేది రైలు.. చిన్న పిల్లలు సరదగా ఇంట్లో రైలు కూతతో ఆటలు ఆడుకోవడం చూసే ఉంటాం. రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్లగానే అదిగో మమ్మి.. డాడీ రైలు వస్తుంది.. చుక్.. చుక్ అని అంటుంటారు. చుక్.. చుక్ శబ్దం వినగానే వెంటనే రైలు వచ్

    రైల్వే శాఖ బంపర్ ఆఫర్ : టికెట్లపై 25 శాతం డిస్కౌంట్ 

    August 28, 2019 / 07:54 AM IST

    రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారత రైల్వే టికెట్ల ధరలపై 25శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

    రైల్వే జరిమానాల ఆదాయమే రూ.1377కోట్లు

    August 27, 2019 / 06:12 AM IST

    తప్పించుకుంటున్న వారిని పక్కనపెడితే టిక్కెట్ లేకుండా ప్రయాణం ద్వారా వచ్చిన జరిమానాల మొత్తం రూ.1377కోట్లు.

    రైళ్లలో ఇబ్బంది పెట్టిన 70వేల మంది హిజ్రాలు అరెస్ట్

    April 25, 2019 / 04:15 PM IST

    రైలులో జనరల్ బోగీలో వెళ్తుంటే హిజ్రాల తాకిడి ఎలా ఉంటదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బెదిరించి డబ్బులు నొక్కేసేందుకు విపరీతంగా ట్రై చేస్తుంటారు. హిజ్రాల బెదిరింపులపై దేశవ్యాప్తంగా రైల్వేశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటాయి. అయితే చర్యలు

    దమ్ముంటే ఇప్పుడు రాళ్లు విసరండి : వందే భారత్‌లో మూడో కన్ను

    April 6, 2019 / 03:34 PM IST

    వందే భారత్ ఎక్స్ ప్రెస్.. మేకిన్ ఇండియాలో భాగంగా తయారైన భారత్ మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ట్రెయిన్. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో ఈ రైలుపై తరుచూ రాళ్ల దాడులు జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు వ

    చౌకీదార్ టీ కప్స్…రైల్వేస్ కి ఈసీ నోటీసు

    April 2, 2019 / 03:37 PM IST

     రైల్వే ప్రయాణికులకు టీ ఇచ్చేందుకు బీజేపీ ప్రచార నినాదం మై భీ చౌకీదార్(నేను కూడా కాపలాదారుడినే)తో కూడిన టీ కప్పులను వాడటం,రైల్వే టిక్కెట్లపై మోడీ ఫొటో వాడటంపై ఎలక్షన్ కమిషన్ చర్యలు ప్రారంభించింది.మంగళవారం(ఏప్రిల్-2,2019)భారతీయ రైల్వేస్ కి ఈ

    72 గంటల్లో భారత్ సంగతి తేల్చేస్తాం : పాక్ మంత్రి ప్రేలాపనలు

    February 27, 2019 / 10:19 AM IST

    రాబోయే 72గంటలు అత్యంత కీలకమైన సమయమని, భారత్ తో కనుక యుద్ధం జరిగితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద యుద్ధంగా ఉంటుందని, ఇదే చివరి యుద్ధం కూడా అవుతుందని  పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. పాక్ పూర్తిస్థాయిలో యుద్ధాని

    గుడ్ న్యూస్ : రైల్వేలో 12 వేల ఉద్యోగాలు 

    February 14, 2019 / 03:46 AM IST

    హైదరాబాద్‌: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలామంది మక్కువ చూపుతుంటారు. అందులోనే రైల్వేలో ఉద్యోగమంటే..ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ క్రమంలో రైల్వే శాఖలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్

10TV Telugu News