railways

    Smoking In Trains : పొగ తాగితే..భారీ జరిమాన, అరెస్టు కూడా చేస్తారంట

    March 20, 2021 / 08:57 PM IST

    భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండాలంటే..కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావించింది.

    రైతుల రైల్ రోకో, భారీగా పోలీసుల బందోబస్తు

    February 18, 2021 / 12:34 PM IST

    nationwide ‘rail roko’ : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రైలురోకో నిర్వహిస్తున్నారు. 2021, ఫిబ్రవరి 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రైల్‌రోకో ప్రారంభం కావల్సి ఉన్నా షెడ్యూల్ టైం కన్నా ముందుగానే రైళ్లను అడ్డుకుంటున్నారు రైత�

    రిఫండ్ గడువు పెంచిన రైల్వే

    January 8, 2021 / 11:24 AM IST

    Refund On Cancelled Train Tickets గతేడాది కోవిడ్ లాక్​డౌన్ కారణంగా రద్దు అయిన రైళ్ల టికెట్లపై రిఫండ్​ ను పొందే గడువు కేంద్ర రైల్వే శాఖ పొడిగించింది. ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల వరకు ఇప్పటివరకు గడువు ఉండగా…ఆ గడువుని 9 నెలలకు సొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. కొ�

    దక్షిణేశ్వర్ మెట్రో ట్రయిల్ రన్ విజయవంతం

    December 23, 2020 / 08:07 PM IST

    ​ Kolkata’s Dakshineswar Metro దక్షిణేశ్వర్ లోని కాళీ మాత ఆలయం వరకు నిర్మించిన కోల్ కతా మెట్రో రైలు తొలి ట్రయల్ రన్ ​ను బుధవారం(డిసెంబర్-23,2020) భారతీయ రైల్వే విజయవంతంగా నిర్వహించింది. నోపరా నుంచి దక్షిణేశ్వర్​ వరకు 4 కిలోమీటర్లు మేర ఈ ట్రయల్​ రన్​ చేపట్టారు అధి�

    సంక్రాంతికి సొంతూరుకు వెళ్లడం కష్టమే!

    December 23, 2020 / 05:00 PM IST

    కరోనా కారణంగా ఏడెనిమిది నెలలుగా ఊళ్లకు పోయిన నగరాల్లోని జనాలు.. తిరిగి నగరాలకు వచ్చి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో దాదాపుగా సొంతూళ్ల నుంచి నగరాలకు వచ్చేశారు నగరాల్లో పని చేసుకునేవాళ్లు.. ఈ క్రమంలో ప్రతి ఏడాది హడ

    ITDCకి పార్లమెంట్ క్యాంటీన్ బాధ్యతలు….ముగిసిన అర్థశతాబ్దపు ఆనవాయితీ

    October 23, 2020 / 07:21 PM IST

    52-year run ends, Railways to exit Parliament canteens, kitchens గత 52 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యులకు ఆహారాన్ని అందిస్తోన్న ఇండియన్ రైల్వేస్…ఆ పని నుంచి తప్పుకుంటోంది. పార్లమెంట్ ప్రాంగణంలోని క్యాంటీన్లు,కిచెన్లు నుండి తప్పకునేందుకు రైల్వే శాఖ సిద్ధమవగా…ఇకపై ఇండియా టూరిజం

    దసరా పండుగకు 392 ప్రత్యేక రైళ్లు

    October 14, 2020 / 11:39 AM IST

    Railways:FESTIVAL రద్దీని తగ్గించే క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మంగళవారం 392ప్రత్యేక రైళ్లకు ఆమోదం తెలిపింది. పండుగ స్పెషల్ సర్వీసెస్ పేరుతో 2020 అక్టోబరు 20 నుంచి 2020 నవంబరు 30వరకూ వీటిని నడపనున్నారు. పండుగ స్పెషల్ సర్వీసెస్ టిక్కెట్ ధర స్పెషల్ సర్వీసెస్ �

    130కి.మీ వేగంతో ప్రయాణించే రైళ్లలోని స్లీపర్ కోచ్​లన్నీ ఇకపై ఏసీ బోగీలే

    October 11, 2020 / 08:06 PM IST

    AC coaches for trains running at 130/160 kmph రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తించిన మార్గాల్లో ఇకపై గంటకు 130 కి.మీ, అంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లలోని స్లీపర్​ కోచ్​లు అన్నింటినీ ఏసీ కోచ్​లుగా మార్చనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. రైల్వే నెట్ వర్క్ అ�

    రైల్వేశాఖ పైసా వసూల్ : ఇకనుంచి యూజర్ చార్జీలు బాదుడు

    September 18, 2020 / 11:14 AM IST

    దేశంలోనే అతి పెద్ద ప్రజా రవాణా సంస్థ రైల్వేశాఖ. సామాన్యులకు రైలు ప్రయాణాన్నే ఆశ్రయిస్తుంటారు. అటువంటి రైల్వేశాఖ కూడా ప్రజలపై భారాన్ని మోపేందుకు సిద్దమవుతోంది. ప్రయాణికులకు రైల్వే ఊహించని షాక్ ఇచ్చింది. ఇక నుంచి రైలు టికెట్ ధరతో పాటు యూజర్ �

    ఆలస్యం అవ్వకుండా : సరుకుల రవాణాకు ఫస్ట్ ‘కార్గో ఎక్స్ ప్రెస్’

    July 23, 2020 / 09:51 AM IST

    సరుకులు రవాణా చేసే గూడ్స్ రైళ్లు ఎప్పుడూ లేట్ గా నడుస్తుంటాయి. అనుకున్న సమయానికి గమ్యం చేరటంలేదు. ఈ రైళ్లు ఎప్పుడు వస్తాయో ఏంటో అనేది రైల్వే శాఖ కూడా చెప్పలేని పరిస్థితి. దీంతో సరుకుల రవాణా ఆలస్యం అవుతోంది. దీంతో సరుకు రవాణా సేవల విషయంలో భారత

10TV Telugu News