Home » railways
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండాలంటే..కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావించింది.
nationwide ‘rail roko’ : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రైలురోకో నిర్వహిస్తున్నారు. 2021, ఫిబ్రవరి 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రైల్రోకో ప్రారంభం కావల్సి ఉన్నా షెడ్యూల్ టైం కన్నా ముందుగానే రైళ్లను అడ్డుకుంటున్నారు రైత�
Refund On Cancelled Train Tickets గతేడాది కోవిడ్ లాక్డౌన్ కారణంగా రద్దు అయిన రైళ్ల టికెట్లపై రిఫండ్ ను పొందే గడువు కేంద్ర రైల్వే శాఖ పొడిగించింది. ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల వరకు ఇప్పటివరకు గడువు ఉండగా…ఆ గడువుని 9 నెలలకు సొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. కొ�
Kolkata’s Dakshineswar Metro దక్షిణేశ్వర్ లోని కాళీ మాత ఆలయం వరకు నిర్మించిన కోల్ కతా మెట్రో రైలు తొలి ట్రయల్ రన్ ను బుధవారం(డిసెంబర్-23,2020) భారతీయ రైల్వే విజయవంతంగా నిర్వహించింది. నోపరా నుంచి దక్షిణేశ్వర్ వరకు 4 కిలోమీటర్లు మేర ఈ ట్రయల్ రన్ చేపట్టారు అధి�
కరోనా కారణంగా ఏడెనిమిది నెలలుగా ఊళ్లకు పోయిన నగరాల్లోని జనాలు.. తిరిగి నగరాలకు వచ్చి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో దాదాపుగా సొంతూళ్ల నుంచి నగరాలకు వచ్చేశారు నగరాల్లో పని చేసుకునేవాళ్లు.. ఈ క్రమంలో ప్రతి ఏడాది హడ
52-year run ends, Railways to exit Parliament canteens, kitchens గత 52 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యులకు ఆహారాన్ని అందిస్తోన్న ఇండియన్ రైల్వేస్…ఆ పని నుంచి తప్పుకుంటోంది. పార్లమెంట్ ప్రాంగణంలోని క్యాంటీన్లు,కిచెన్లు నుండి తప్పకునేందుకు రైల్వే శాఖ సిద్ధమవగా…ఇకపై ఇండియా టూరిజం
Railways:FESTIVAL రద్దీని తగ్గించే క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మంగళవారం 392ప్రత్యేక రైళ్లకు ఆమోదం తెలిపింది. పండుగ స్పెషల్ సర్వీసెస్ పేరుతో 2020 అక్టోబరు 20 నుంచి 2020 నవంబరు 30వరకూ వీటిని నడపనున్నారు. పండుగ స్పెషల్ సర్వీసెస్ టిక్కెట్ ధర స్పెషల్ సర్వీసెస్ �
AC coaches for trains running at 130/160 kmph రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తించిన మార్గాల్లో ఇకపై గంటకు 130 కి.మీ, అంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లలోని స్లీపర్ కోచ్లు అన్నింటినీ ఏసీ కోచ్లుగా మార్చనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. రైల్వే నెట్ వర్క్ అ�
దేశంలోనే అతి పెద్ద ప్రజా రవాణా సంస్థ రైల్వేశాఖ. సామాన్యులకు రైలు ప్రయాణాన్నే ఆశ్రయిస్తుంటారు. అటువంటి రైల్వేశాఖ కూడా ప్రజలపై భారాన్ని మోపేందుకు సిద్దమవుతోంది. ప్రయాణికులకు రైల్వే ఊహించని షాక్ ఇచ్చింది. ఇక నుంచి రైలు టికెట్ ధరతో పాటు యూజర్ �
సరుకులు రవాణా చేసే గూడ్స్ రైళ్లు ఎప్పుడూ లేట్ గా నడుస్తుంటాయి. అనుకున్న సమయానికి గమ్యం చేరటంలేదు. ఈ రైళ్లు ఎప్పుడు వస్తాయో ఏంటో అనేది రైల్వే శాఖ కూడా చెప్పలేని పరిస్థితి. దీంతో సరుకుల రవాణా ఆలస్యం అవుతోంది. దీంతో సరుకు రవాణా సేవల విషయంలో భారత