Home » railways
శిక్షణ పూర్తిగా ఉచితంగా అందిస్తారు. దేశవ్యాప్తంగా రైల్వేలకు చెందిన 75 సంస్థలు ఈ శిక్షణను అందిస్తాయి. మూడు వారాల శిక్షణ కార్యక్రమం. ఇందులో ప్రాక్టికల్, థియరీ రెండూ ఉంటాయి.
ప్రయాణికుల రద్దీని నియంత్రించే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ రేటును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
చలి తీవ్రత, భారీగా కురుస్తున్న మంచు కారణంగా రైళ్ల రాకపోకలతో పాటు డెవలప్మెంట్ వర్క్ ను కూడా ఆపేశారు. చాలా రైలు మార్గాలను కూడా డైవర్ట్ చేశారు. బీహార్ నుంచి వచ్చే 20 రైళ్లను రైల్వేస్
విద్యార్హత విషయానికి వస్తే అభ్యర్ధులు కనీసం ఇంటర్మీడియట్, తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. కనీసం 50శాతం మార్కులతో పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణుత కలిగి ఉండాలి. వయస్సు
రైలులో ప్రయాణికురాలి లగేజీ చోరీ అయిన కేసులో నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ లోని వినియోగదారుల ఫోరం కీలక తీర్పు ఇచ్చింది. రైలులో చోరీ జరిగితే రైల్వేదే బాధ్యత అని తేల్చి చెప్పింది.
ఇండియన్ రైల్వేలో మరో కేటగిరీ తీసుకొచ్చే యోచనలో ఉంది మేనేజ్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎకానమీ క్లాస్ ఏసీ 3టైర్ కోచెస్ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. కోచ్ లు ఏర్పాటు అయినంత త్వరలోనే సంబంధిత రైళ్లకు కేటాయిస్తారు.
దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి వస్తోంది. మళ్లీ ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
ఇండియన్ రైల్వే మరో మైలురాయిని అందుకుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఉచిత వై-ఫై సేవలు ఇప్పటి వరకు 6 వేల స్టేషన్లకు విస్తరించాయి.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకుని రైళ్లలో అగ్నిప్రమాదాలను నిరోధించేందుకు భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఇకపై అవి పని చెయ్యవు.