railways

    ప్రైవేటీకరణ వైపు భారత రైల్వే: రైళ్లు నడపేందుకు ప్రైవేటు సంస్థలకు ఆహ్వానం

    July 2, 2020 / 07:12 AM IST

    ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ భారతీయ రైల్వే.. రోజూ కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ప్రజా రవాణా సంస్థ. ఇప్పుడు ప్రైవేటీకరణ వైపు అడుగులు వేసింది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ప్యాసింజర్ రైళ్లను నడపాలని ప్రైవేటు సంస్థలన�

    ప్రధానికి మహిళ ట్వీట్.. రైల్లో 20లీటర్ల పాలు పంపిన మోడీ

    April 11, 2020 / 04:16 PM IST

    20లీటర్ల ఒంటె పాలు ముంబైలో ఉంటున్న కుటుంబం కోసం పంపారు మోడీ తన మూడేళ్ల పాపకు పాలు అందుబాటులో లేవని.. నేరుగా మోడీకి ట్వీట్ చేయడంతో ఏకంగా రైల్వేనే కదిలొచ్చింది. మూడున్నరేళ్ల పాపకు ఆవు, గేదె, మేక పాలు తాగితే అలర్జీ అని.. ఒంటె పాలు తీసుకురావడానికి ర�

    మిడిల్ బెర్త్‌లు ఖాళీగా సిద్ధమవుతోన్న రైలు బుకింగ్‌లు!!

    April 10, 2020 / 09:20 AM IST

    మరి కొద్ది రోజుల్లో 21 రోజుల లాక్‌డౌన్ ముగియనుంది. స్తంభించిపోయిన సేవలు పునరుద్దరిస్తేనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలం. ఈ క్రమంలో రవాణా సేవలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పటికే కరోనా ప్రభావంతో ఆంక్షలు వెలువడిన క్రమంలో సోషల్ డిస్టన�

    లాక్‌డౌన్ పొడిగింపు ఉండదు.. ఆరోజు నుంచే రైళ్లు అందుబాటులోకి!

    April 2, 2020 / 04:52 AM IST

    కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుంది. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లే అవకాశమే లేదు ఎక్కడా కూడా.. ఈ క్రమంలో ప్రజా రవాణా వ్యవస్థ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని వార్తలు వినిపిస్తుండగా.. రైల్వే ప్రయాణికులకు ఆ ఇబ్బంది లేదనట్

    ప్రయాణికులు లేక 168రైళ్లు రద్దు

    March 19, 2020 / 06:01 AM IST

    ఇండియన్ రైల్వేస్ 168రైళ్లను రద్దు చేసింది. కరోనావైరస్ భయంతో మార్చి 20 నుంచి 31వరకూ రైళ్లు రద్దు చేస్తున్నట్లు గురువారం సంచలన ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే బుధవారం 99రైళ్లు రద్దు చేశారు. ఈ మేరకు ప్రయాణికులందరికీ పర్సనల్‌గా ట్రైన్ సర్వీస్ క్యాన్�

    ఈ బార్ గర్ల్.. ముంబై క్రైమ్ క్వీన్ గా ఎలా మారింది

    February 16, 2020 / 10:44 AM IST

    యాస్మిన్ షేక్.. ముంబైకి చెందిన మహిళ. ఆమె గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే క్రైమ్ క్వీన్. ముంబైలో యాస్మిన్ గురించి తెలియని వారుండరు. ఎందుకంటే అందరూ ఆమె

    ఎలుకల్ని చంపటానికి కోట్లు ఖర్చుపెట్టిన రైల్వే  

    December 10, 2019 / 05:42 AM IST

    ఎలుకలు రైల్వే శాఖకు పెద్ద తలనొప్పిని తెచ్చుపెడుతున్నాయి. దీంతో ఎలుకల్ని చంపటానికి రైల్వే శాఖ ఏకంగా కోట్ల రూపాయల్ని ఖర్చుపెట్టాల్సి వస్తోంది. అతి పెద్ద పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అయిన రైళ్లు నడవాలన్నా..ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నా రై�

    రైల్వేల లాభం రూ.2 కన్నా తక్కువ… అదెలా?

    December 3, 2019 / 08:55 AM IST

    ఆర్దికవ్యవస్థ నేల చూపు చూస్తోందన్న నివేదికల మధ్య మోడీ ప్రభుత్వానికి మరో ఇబ్బంది. సోమవారం పార్లమెంట్ ముందుంచిన కాగ్ నివేదిక, రైల్వేల పరువు తీసేసింది. పదేళ్లలోనే అతి తక్కువ అపరేషన్ రేషియోను రైల్వే నమోదుచేసింది. వంద రూపాయిల ఆదాయానికి చేసిన

    ప్రైవేటీకరించం.. ఔట్‌ సోర్సింగే

    November 23, 2019 / 02:38 AM IST

    రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం  చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవల్ని అందించడం కోసం ప్రైవేటు వ్యక్తులకు ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నట్టుగా ఆయన రాజ్యసభలో చెప్పారు. ప్రైవేటు వ్యక్తులక

    సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ 

    November 14, 2019 / 02:50 AM IST

    రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు నడవనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-తిరుపతి(07429/07430) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. ఈ రైలు (నవంబర్ 15, 2019) సాయంత్ర�

10TV Telugu News