Home » railways
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ భారతీయ రైల్వే.. రోజూ కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ప్రజా రవాణా సంస్థ. ఇప్పుడు ప్రైవేటీకరణ వైపు అడుగులు వేసింది. భారతీయ రైల్వే నెట్వర్క్లో ప్యాసింజర్ రైళ్లను నడపాలని ప్రైవేటు సంస్థలన�
20లీటర్ల ఒంటె పాలు ముంబైలో ఉంటున్న కుటుంబం కోసం పంపారు మోడీ తన మూడేళ్ల పాపకు పాలు అందుబాటులో లేవని.. నేరుగా మోడీకి ట్వీట్ చేయడంతో ఏకంగా రైల్వేనే కదిలొచ్చింది. మూడున్నరేళ్ల పాపకు ఆవు, గేదె, మేక పాలు తాగితే అలర్జీ అని.. ఒంటె పాలు తీసుకురావడానికి ర�
మరి కొద్ది రోజుల్లో 21 రోజుల లాక్డౌన్ ముగియనుంది. స్తంభించిపోయిన సేవలు పునరుద్దరిస్తేనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలం. ఈ క్రమంలో రవాణా సేవలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పటికే కరోనా ప్రభావంతో ఆంక్షలు వెలువడిన క్రమంలో సోషల్ డిస్టన�
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుంది. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లే అవకాశమే లేదు ఎక్కడా కూడా.. ఈ క్రమంలో ప్రజా రవాణా వ్యవస్థ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని వార్తలు వినిపిస్తుండగా.. రైల్వే ప్రయాణికులకు ఆ ఇబ్బంది లేదనట్
ఇండియన్ రైల్వేస్ 168రైళ్లను రద్దు చేసింది. కరోనావైరస్ భయంతో మార్చి 20 నుంచి 31వరకూ రైళ్లు రద్దు చేస్తున్నట్లు గురువారం సంచలన ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే బుధవారం 99రైళ్లు రద్దు చేశారు. ఈ మేరకు ప్రయాణికులందరికీ పర్సనల్గా ట్రైన్ సర్వీస్ క్యాన్�
యాస్మిన్ షేక్.. ముంబైకి చెందిన మహిళ. ఆమె గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే క్రైమ్ క్వీన్. ముంబైలో యాస్మిన్ గురించి తెలియని వారుండరు. ఎందుకంటే అందరూ ఆమె
ఎలుకలు రైల్వే శాఖకు పెద్ద తలనొప్పిని తెచ్చుపెడుతున్నాయి. దీంతో ఎలుకల్ని చంపటానికి రైల్వే శాఖ ఏకంగా కోట్ల రూపాయల్ని ఖర్చుపెట్టాల్సి వస్తోంది. అతి పెద్ద పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అయిన రైళ్లు నడవాలన్నా..ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నా రై�
ఆర్దికవ్యవస్థ నేల చూపు చూస్తోందన్న నివేదికల మధ్య మోడీ ప్రభుత్వానికి మరో ఇబ్బంది. సోమవారం పార్లమెంట్ ముందుంచిన కాగ్ నివేదిక, రైల్వేల పరువు తీసేసింది. పదేళ్లలోనే అతి తక్కువ అపరేషన్ రేషియోను రైల్వే నమోదుచేసింది. వంద రూపాయిల ఆదాయానికి చేసిన
రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవల్ని అందించడం కోసం ప్రైవేటు వ్యక్తులకు ఔట్సోర్సింగ్కు ఇస్తున్నట్టుగా ఆయన రాజ్యసభలో చెప్పారు. ప్రైవేటు వ్యక్తులక
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు నడవనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-తిరుపతి(07429/07430) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. ఈ రైలు (నవంబర్ 15, 2019) సాయంత్ర�