-
Home » RAISES
RAISES
NxtWave: అదరగొట్టిన తెలుగు యువకులు.. వారి ఐడియాకు రూ.275 కోట్ల పెట్టుబడులు
February 22, 2023 / 05:47 PM ISTగ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ మా ప్రయాణంలో భాగస్వామి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నైపుణ్యవంతులైన ఐటీ ప్రొఫెషనల్స్కి నిలయంగా మన తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాయి. మన యువత అత్యంత ప్రతిభావంతులు. వారికి…
OBC Reservations: ఓబీసీ రిజర్వేషన్లను 14 నుంచి 27 శాతానికి పెంచిన జార్ఖండ్ ప్రభుత్వం
September 15, 2022 / 11:58 AM ISTఅంతే కాకుండా 1932 నాటి భూ రికార్డుల ఆధారంగా స్థానిక నివాసులను గుర్తించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హేమంత్ సోరెన్పై అనర్హత వేటు వేయాలంటూ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి నడుమ ఈ నిర్ణయం…
TSRTC : ప్రయాణీకులకు మరో షాక్..రిజర్వేషన్ చార్జీలు పెంచిన తెలంగాణ ఆర్టీసీ..
April 15, 2022 / 02:19 PM ISTప్రయాణీకులకు తెలంగాణ ఆర్టీసీ మరోషాక్ ఇచ్చింది.రిజర్వేషన్ చార్జీలు పెంచి ప్రయాణీకులపై మరో భారాన్ని మోపింది.రిజర్వేషన్ చార్జీలపై రూ.10లు పెంచింది. దీంతోప్రయాణీకులకు అదనపు భారం పడింది
R Value : పెరుగుతున్న ఆర్ వ్యాల్యూ..థర్డ్ వేవ్ సంకేతమా!
August 31, 2021 / 07:11 PM ISTభారత్ ఆర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతోంది.
కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఐదుగురిలో
November 12, 2020 / 09:31 AM ISTCoronavirus Turmoil Raises Depression Risks : కరోనా ఎన్నో సమస్యలను సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ, నరాల వ్యవస్థ, గుండె, కిడ్నీలపై తీవ్ర…
ఆశీర్వదిస్తున్న ఫాదర్… హైఫై కొట్టిన పాప.. ఫన్నీ వీడీయో
October 23, 2020 / 01:11 PM ISTపసిపిల్లలు దేవుడుతో సమానం అంటుంటారు. అలాంటిది వారు ఏం చేసినా సరే.. చూడటానికి చాలా ఫన్నీ ఉంటుంది. వారు చేసే పనులైనా, అల్లరైనా ప్రతిదీ క్యూట్ గా ఉంటాయి. తెలిసి తెలియని పసితనంతో చేసే…
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ సంచలన ట్వీట్
July 31, 2020 / 01:15 PM ISTకరోనా మహమ్మారి కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం నవంబర్ నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంటుంది.…
కర్ణాటక లాక్ డౌన్ కఠినతరం…మే-3వరకు ఎలాంటి సడలింపుల్లేవ్
April 20, 2020 / 09:04 AM ISTకర్ణాటకలో మే-3వరకు లాక్ డౌన్ యథావిధిగా జరుగుతందని,ఎటువంటి సడలింపులు ఉండబోవని యడియూరప్ప ప్రభుత్వం సృష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి సడలింపులు ఉండకూడదని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. కర్ణాటకలో ఇప్పటివరకు…
ఫరాఖాన్ 12ఏళ్ల కూతురి పెద్ద మనసు, వీధి జంతువుల ఆకలి తీర్చేందుకు చిత్రాలు అమ్మి రూ.70వేలు సేకరణ
April 13, 2020 / 08:13 AM ISTకరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నిరుపేదలు, వలస
ఏపీలో 143కి చేరుకున్న కరోనా కేసులు
April 2, 2020 / 01:39 PM ISTకరోనా దెబ్బ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా గట్టిగానే పడుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 132కేసులు ఉండగా.. లేటెస్ట్గా మరో పదకొండు కరోనా కేసులు ఉన్నట్లు తేలింది. ఇవాళ మొత్తం 32కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు…