Home » RAISES
గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ మా ప్రయాణంలో భాగస్వామి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నైపుణ్యవంతులైన ఐటీ ప్రొఫెషనల్స్కి నిలయంగా మన తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాయి. మన యువత అత్యంత ప్రతిభావంతులు. వారికి కావాల్సింది సరైన శిక�
అంతే కాకుండా 1932 నాటి భూ రికార్డుల ఆధారంగా స్థానిక నివాసులను గుర్తించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హేమంత్ సోరెన్పై అనర్హత వేటు వేయాలంటూ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి నడుమ ఈ నిర్ణయం రావడం గమనార్హం. ఆపరేషన్ కమల ఆరోపణల నేపధ్యం�
ప్రయాణీకులకు తెలంగాణ ఆర్టీసీ మరోషాక్ ఇచ్చింది.రిజర్వేషన్ చార్జీలు పెంచి ప్రయాణీకులపై మరో భారాన్ని మోపింది.రిజర్వేషన్ చార్జీలపై రూ.10లు పెంచింది. దీంతోప్రయాణీకులకు అదనపు భారం పడింది
భారత్ ఆర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతోంది.
Coronavirus Turmoil Raises Depression Risks : కరోనా ఎన్నో సమస్యలను సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ, నరాల వ్యవస్థ, గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. తాజాగా మానసిక సమ�
పసిపిల్లలు దేవుడుతో సమానం అంటుంటారు. అలాంటిది వారు ఏం చేసినా సరే.. చూడటానికి చాలా ఫన్నీ ఉంటుంది. వారు చేసే పనులైనా, అల్లరైనా ప్రతిదీ క్యూట్ గా ఉంటాయి. తెలిసి తెలియని పసితనంతో చేసే ప్రతిదీ మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం చిన్నపిల్లలు ఎటు
కరోనా మహమ్మారి కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం నవంబర్ నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఈ ఏడాది నవంబర్ 3న ఓటింగ్
కర్ణాటకలో మే-3వరకు లాక్ డౌన్ యథావిధిగా జరుగుతందని,ఎటువంటి సడలింపులు ఉండబోవని యడియూరప్ప ప్రభుత్వం సృష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి సడలింపులు ఉండకూడదని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. కర్ణాటకలో ఇప్పటివ
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నిరుపేదలు, వలస
కరోనా దెబ్బ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా గట్టిగానే పడుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 132కేసులు ఉండగా.. లేటెస్ట్గా మరో పదకొండు కరోనా కేసులు ఉన్నట్లు తేలింది. ఇవాళ మొత్తం 32కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కరోనా �