Home » Rajampeta
స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో ఉంటుంది. ప్రధానమంత్రి రోడ్డు షోకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రైల్వే కోడూరు, రాజంపేట, మదనపల్లిలకు అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. రాయచోటిని జిల్లాగా చేస్తేనే అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు
కడప జిల్లా రాజంపేట చేయ్యేరు వరద ఘటనలో 26 మంది మృతి చెందిన అధికారికంగా ప్రకటించారు. మృతి చెందిన 26 మందిలో నిన్నటివరకు 12 మృతదేహాలు, నేడు 9 మృతదేహాలు లభ్యం అయ్యాయి.
ఏపీ రాష్ట్రం కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతోపాటు అనుచరులను టీడీపీ నుంచి గెంటేసి కలకలం రేపారు చంద�
మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పోటీపోటీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.