Home » rajanikanth
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం 75,789 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 4.35 కోట్లు సమకూరింది.
ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో సీనిఫక్కీలో చోరీ జరిగింది. ఫంక్షన్ ఉంది అర్జెంట్గా బంగారు నగలు కావాలంటూ షాపులో హడావుడిచేసిన ఇద్దరు కిలాడీ లేడీలు చోరీకి పాల్పడ్డారు.
18ఏళ్లు కలిసున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. రీసెంట్గా హైదరాబాద్ లో మూవీ షూటింగ్ స్పాట్ కి కలిసే వచ్చారు. అయితే ఇలా సడెన్ గా విడిపోతున్నట్టు ప్రకటించి, ఇండస్ట్రీకే పెద్ద షాకిచ్చారు.
ఈ మధ్య కాలం దక్షణాది సినిమా పాటలలో హిట్ నంబర్స్ లో ఎక్కువ శాతం సిద్ శ్రీరామ్ పాటలే. చిన్న సినిమాలలో కూడా శ్రీరామ్ గొంతు వినిపిస్తే ఆ పాట రేంజ్ మారిపోతుంది. ఇక శ్రేయ ఘోషల్ గురించి..
తమిళ్ సూపర్స్టార్, తలైవా రజనీకాంత్ ఆరోగ్యం పట్ల అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోమవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో అమెరికా వెళ్లారు.
Rajinikanth ఏఐఏడీఎంకే బహిషృత నాయకురాలు వీకే శశికళకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేశారు. శశికళ ఇటీవల కరోనాని జయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసినవారిలో మొదటివ్యక్తి రజనీకా�
Rajinikanth announces that he won’t be entering politics : తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తన రాజకీయ ప్రవేశంపై వెనకడుగు వేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాల్లోకి రావడం లేదంటూ మూడు పేజీల స్టేమెంట్ విడుదల చేశారు. ప్రస్తుతం పార్టీని ఏర్పాటు చేయలేనని ప్రకటించారు. రజనీ రాజకీయా
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారై లోని ఓ బోరు బావిలో పడ్డ రెండేళ్ల బాలుడిని కాపాడేందుకు సహాయచర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దేశమంతా ఆ చిన్నారి బయటకు రావాలని ఎదురుచూస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చిన్నారి క్షేమంగా బయటకు వ�
అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి తాను సిద్దమన్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సరే తాను రెడీగా ఉన్నానని శుక్రవారం(ఏప్రిల్-19,2019)రజనీ తెలిపారు.తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలతో పాటుగా 18అసెంబ్�
లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మంగళవారం(ఏప్రిల్-9,2019) సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.