Home » rajanna sirisilla
తాత్కాలిక పైసలు, మందుకు లొంగిపోతే ధీర్ఘకాలం బాధపడుతామని పేర్కొన్నారు. తెలంగాణ గొంతుక పోగొట్టుకుంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుందన్నారు.
పాత ఇంటి వెనుక పెద్ద కొడుకు ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. పాత ఇంటి స్థలం నుంచి పెద్ద కొడుకుకు ఫీటున్నర స్థలం ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇల్లు కూల్చివేసి ఇవ్వాలని అతను తల్లిదండ్రులను వేధింపులకు గురి చేశాడు.
శనివారం ఇంటి బయట ఉన్న రాజవ్వను కోతులు తరమడంతో భయపడి ఏం చేయాలో తోచక ఆమె అక్కడే ఉన్న చేదబావిలో దూకేశారు. బావిలో నీళ్ల వరకు వెళ్లి పక్కనున్న రాయిపై నిలబడి రక్షించాలంటూ కేకలు వేశారు.
చారిత్రక అనివార్యత కోసమే కేసీఆర్ జాతీయ నాయకత్వంలో వెళ్ళారని వెల్లడించారు. కేసీఆర్ కాలి గోటికి సరిపోయే నాయకుడు ఎవరు లేరన్నారు.
కుటుంబ పాలన అంటున్నారని.. తెలంగాణ ఉద్యమంలో పని చేసినవారు ప్రజలకు సేవ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. బీజేపీలో తాతలు, కొడుకులు, మనమలు ఎంపీలుగా లేరా? మాట్లాడటానికి బుద్ధి, మెదడు ఉండాలని మండిపడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. సిక్ లీవ్ తర్వాత హాస్టల్కు ఆలస్యంగా వచ్చిందని విద్యార్థినికి హౌస్ టీచర్ పనిష్మెంట్ ఇచ్చింది. ఐదురోజులు హాస్టల్ ముందు నిలబెట్టింది. దీంతో ఆ విద్యార్థిని కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం ఆ వ�
తెలంగాణలోని పలు జిల్లాలకు మరో రెండు రోజుల పాటు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు. 10 టీవీతో ఇవాళ ఆమె మాట్లాడుతూ.. రెడ్ అలర్ట్ను ఉపసంహరించుకున్నప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తం�
చికెన్ సెంటర్ నిర్వాహకులపై యాసిడ్ దాడి చేశారు. యాసిడ్ దాడిలో గాయపడ్డ బాధితుడి పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
భారత దేశంలో ఎక్కడా ఇటువంటి డబుల్ బెడ్రూం ఇల్లు లేవన్నారు. విమర్శలు చేస్తున్నవారిని అడుగుతున్నా.. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి అభివృద్ధి పనులు జరిగాయా అని ప్రశ్నించారు.
ఒమిక్రాన్ సోకిన వ్యక్తి తల్లికి, భార్యకు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ చేశారు. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. దీంతో గ్రామాన్ని 10రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ చేశారు.