Home » Rajasthan
రాజస్థాన్ ప్రజలకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితి ఉంది. కానీ కాంగ్రెస్ నాయకత్వం కలిసి కట్టుగా ఉండి ఎన్నికలు ఎదుర్కొన్నట్లైతే ఆ ఆనవాయితీని తిరగరాసి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చర్చించుకుంటున�
రాజస్థాన్ లో పర్యటించిన ప్రధాని మోదీ కారుపై ప్రజలు పూల వర్షం కురిపించారు. ఈ ఏడాదిలో మూడోసారి రాజస్థాన్ లో పర్యటించిన ప్రధాని రూ. 5,500 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
గత కొంత కాలంగా సీఎం గెహ్లాట్ తో సచిన్ పైలెట్ కు తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. సచిన్ పైలెట్ వ్యవహారశైలి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్లోని హనుమాన్ఘర్ సమీపంలో బహ్లోల్నగర్లో ఓ ఇంటిపై కుప్పకూలింది.
ఏదైనా ఖరీదైనా వస్తువు కొనేముందు ఎన్నో కలలు కంటాం. ఇక కష్టపడి కూడబెట్టిన డబ్బు అంతా దానికి ఖర్చు చేస్తాం. తీరా అది సరిగా పనిచేయకపోతే ఎంతో డీలా పడిపోతాం. కొత్త కారు సరిగా పనిచేయకపోవడంతో ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి.
సైకిల్ అంటే అందరికీ ఇష్టమే కదా .. ఆరు సీట్ల సైకిల్ చూస్తే ఫిదా అయిపోతారు. మీరే కాదు మీ ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి రైడ్కి వెళ్లచ్చు.. ఎక్కడో చూడాలని ఉందా?
Phone Blast : ఫోన్ పేలి గుడిసెలో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ముగ్గురు మంటల్లో చిక్కుకున్నారు. తీవ్రంగా గాయపడ్డారు.
యముడితో పోరాడా భర్త ప్రాణాలు దక్కించుకున్న సతీ సావిత్రిలాంటి మహిళ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ప్రాణలకు తెగించి మొసలి నోటినుంచి భర్తను కాపాడుకున్న వీరనారికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.
గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు ఆయన తన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. అంతే కాదు, తనతో తిరుగుబాటుకు సహకరించిన వారు కూడా
రాజస్థాన్ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ వివాదమే ఎక్కువగా చర్చలోకి వస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది