Home » Rajasthan
మాజీ సీఎం వసుందర రాజే అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విఫలమైందంటూ సచిన్ పైలెట్ నిరాహార దీక్షకు దిగారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది.
అవకాశం దొరికినప్పుడు ఇరు నేతలు ఏదో ఒక కాంట్రవర్సీకి తెరలేపుతూనే ఉన్నారు. ఇతర పార్టీల నేతలపై చేసే వ్యాఖ్యలు కూడా ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నట్లే కనిపిస్తుంటాయి. తాజాగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అవినీతి అంశాన్ని పైలట్ లేవనెత
రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) ప్రభుత్వం ‘రైట్ టూ హెల్త్’ బిల్లు (Right to Health Bill)ను ఆమోదించింది. నూతన బిల్లు ప్రకారం.. ప్రతి పౌరుడు అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందవచ్చు. ఈ చట్టానికి వ్యతిర
10-25 కిలోమీటర్ల పరిధి వరకు దూసుకెళ్లే ఈ క్షిపణులను పరీక్షిస్తోన్న తరుణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన మీద రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ అమితాబ్ శర్మ స్పందిస్తూ సాధారణ విన్యాసాల్లో భాగంగా క్షిపణులు మిస్ ఫైర్ అయ్యాయన
భారతీయ జనతా పార్టీ(BJP) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్పు చేసింది. నాలుగు రాష్ట్రాలు బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశాకు నూతన అధ్యక్షులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.
రాజస్థాన్ అజ్మీర్లోని ఓ ఉత్సవంలో డ్రాప్ టవర్ రైడ్ కుప్పకూలడంతో 11 మంది గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది.
రాజస్థాన్, లూని నదీ ప్రాంతం, పన్నెసింగ్ నగర్కు చెందిన కొందరు యువకులు ఒక చింకారా (జింక)ను చంపి, చెట్టుకు వేలాడదీశారు. తర్వాత దాని చర్మం వొలిచి, మాంసం తీశారు. అనంతరం ఈ మాంసాన్ని వండుకుని విందు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాళ
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,071 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి. 129 రోజుల తర్వాత దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,915గా ఉన్నట్లు కేంద్ర ఆర�
ఉత్తరప్రదేశ్లోని బనారస్ నివాసి వైష్ణవికి రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ గ్రామంకు చెందిన రవితో వివాహం నిశ్చయమైంది. రవి తన పెళ్లి బృందంతో ఊరేగింపుగా వచ్చి బనారస్ కోర్టులో యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పగింతల కార్యక్రమం పూర్తయిన అనంతరం
ప్రస్తుతం రాజస్థాన్లో 33 జిల్లాలున్నాయి. అయితే, వీటిలో జైపూర్, జోధ్పూర్ జిల్లాలను తొలగించబోతున్నారు. దీంతో జిల్లాల సంఖ్య 31కి మారుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే 19 జిల్లాలతో ఈ సంఖ్య 50కి పెరుగుతుంది. ఈ విషయాన్ని సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో వెల్ల�