Home » Rajasthan
Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీ సోమవారం పబ్లిక్లో మాస్క్లు తప్పనిసరి అంటూ బిల్ పాస్ చేసింది. ప్రైవేట్ లేదా పబ్లిక్ గా, సోషల్ లేదా పొలిటికల్ ఈవెంట్స్ కు అటెండ్ అవుతున్న సమయంలో మాస్క్ లు కచ్చితంగా ధరించాలి. కొవిడ్ కు వ్యతిరేకంగా తీసుకున్న కొత్త చర్�
అస్సాంలోని స్కూల్స్, విద్యాసంస్థలను సోమవారం నుంచి రీఓపెన్ చేయనున్నారు. కొవిడ్-19గైడ్ లైన్స్ ఆధారంగా ఏడునెలల నుంచి మూసి ఉంచిన స్కూల్స్ మళ్లీ తెరుచుకోనున్నాయి. అయితే 6నుంచి 12వ తరగతి వరకూ మాత్రమే స్కూల్స్ వచ్చేందుకు ఓకే చెప్పింది విద్యాశాఖ. ఇది
RR vs MI, IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 45 వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అబుదాబి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 195పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం అవగా.. కిరోన్ పొలార్డ్ సారధ్యంలో రెండోసా�
: Jaipur Elephant Village Haathigaon : ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ముులు (దంతాలు) తెల్లన అని పాడుకునే చిన్నారుల నుండి పెద్ద వారి వరకూ ఏనుగు సవారీ అంటే ఇష్టపడనివారుండరు. పర్యాటక ప్రదేశాల్లో ఏనుగులు కనిపిస్తే ఎక్కి ఎంతో సంబర పడిపోతాం. చిన్నపిల్లల్లా మురిసిపోతాం. అలా �
Khap panchayat orders : బాల్య వివాహాలు వద్దన్నందుకు 65 సంవత్సరాల వృద్ధుడు కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేశారు పంచాయతీ పెద్దలు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో Chittorgarh జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘట�
Rajasthan : రాష్ట్రంలో పాడి రైతులకు చక్కటి ఆదాయం పొందుతున్నారు. అక్కడి రైతులు ఆవుల్ని పెంచుతున్నారు. వాటి పాలతో పాటు గోమూత్రాన్ని కూడా అమ్ముకుంటూ చక్కటి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఆవుపాలకంటే ఆవు మూత్రానికే ఎక్కువ ధర రావటంతో పాలకంటే మూత్రం మ�
Rajasthanకు చెందిన మతగురువు గురువారం కాలిన గాయాలతో చనిపోయారు. దీనికి కారణం ఓ స్థలం విషయంలో ఓ గ్రూపుకు సంబంధించిన వ్యక్తులు గొడవకు దిగి.. పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురిని అనుమానించిన పోలీసులు.. ముగ్గురిప�
ఐపీఎల్ 13 వ సీజన్లో 23 వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 46 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేయగా.. రాజస్థాన్ రాయల్స్కు 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అక్సర్
Temple priest burnt alive : రాజస్ధాన్ లో ఘోరం జరిగింది. ఆలయ నిర్వహణ కోసం ఇచ్చిన భూవివాదంలో కొందరు వ్యక్తులు ఆలయ పూజారిని సజీవ దహనం చేసిన ఘటన వెలుగు చూసింది. రాజస్ధాన్ లోని జైపూర్ కు 177 కిలోమీటర్ల దూరంలోని కరౌలీ జిల్లాలోని ఓ గ్రామంలో రాధాకృష్ణ ఆలయంలో ధూప దీప నై�
nalgonda police khaleja: పోలీసుల పేరుతోనే నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. వాళ్లూ వీళ్లూ ఎందుకనుకున్నారో ఏమో..పోలీసులనే ప్లాన్లో భాగం చేసేసింది ఈ ముఠా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే న�