Home » Rajasthan
భారతదేశంలో దేవతలకు, దేవుళ్లకు, స్వాములకు, బాబాలకు, మంత్రగాళ్లకు కొదవలేదు. సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో చిత్ర విచిత్ర మైన ఆలయాలు ఉన్నాయి. స్ధలమహత్యంతో భక్తులను రప్పించుకుంటున్నాయి. భక్తులు వందలకొలది కిలోమీటర్లు ప్రయాణించి ఆయా దేవీ, దేవుళ�
అతనొక ఆయుర్వేద డాక్టర్. ప్రాణాలు పోసి రోగులను రక్షించాల్సిన వాడు నేరాల చేయటంలో డాక్టరేట్ సంపాదించాడు. ఎవరికీ చిక్కకుండా నేరం చేయటానికి వేసే ప్లాన్లలో అతనిది మాస్టర్ మైండ్. ఢిల్లీ దాని పొరుగు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లలో �
రాజస్తాన్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో దారుణం జరిగింది. స్కూల్ మేనేజర్, ఉపాధ్యాయులు బరితెగించారు. 13ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. మహిళా టీచర్ల సాయంతో ఏడాదిగా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అల్వార్ జిల్లా నారాయణ్ పూర్ పోలీస్ స్టేషన్ ప
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డార. రాష్ట్రంలో బీజేపీ కుట్రలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. శనివారం (జులై 25, 2020) జైపూర్ లో సీఎల్పీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో సీఎం అశోక్ గెహ్లాట్ ఎమ్మెల్యేలన�
రాజస్థాన్ రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ బీజేపీ రాజస్థాన్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను సాయంత్రం 5గంటల సమయంలో కలిసి తమకు రాజ్యంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి నుంచి ప్రాణహాని ఉందని మెమొరాండంను అందించారు. బీజ�
ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 35 ఏళ్ల క్రితం హతమార్చిన 11 మంది మాజీ పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు జడ్జీ తీర్పునివ్వడం సంచలనం రేకేత్తించింది. రాజస్థాన్ లోని డీగ్ ప్రాంతంలో భరత్ పూర్ రాజవంశానికి చెంది�
రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ గొడవల మధ్య రాజస్థాన్ ప్రభుత్వం సీబీఐ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ ఇకపై రాజస్థాన్లో ఏ కేసునైనా నేరుగా దర్యాప్తు చేయడానికి కుదరదు. దర్యాప్తు కోసం సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. దర్యాప్తు కో
రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ భవితవ్యం తేలిపోనుంది. అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన అనర్హత షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో రాజస్థాన్ హైకోర్టు స్పీకర్ అనర్హత షోకాజ్ �
రాజస్థాన్ లో దారుణం జరిగింది. 5 రూపాయలు ఆశ చూపి 5 ఏళ్ల బాలికను ముగ్గరు బాలురు అత్యాచారం చేశారు. బారన్ జిల్లా టాంకీ మొహల్లాలలో నివసించే 5 ఏళ్ల బాలిక శుక్రవారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా..అదే గ్రామానికి చెందిన ఒక బాలుడు ఆమె వద్దకు వచ్చి
రాజస్థాన్ రాజకీయ నాటకం ఇంకా ముగియలేదు. ఇంతలోనే కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్విలను ఏర్పటు చేస్తున్న బీజేపీ మరో రాష్ట్రప్రభుత్వంపై కన్నేస�