Home » Rajasthan
రాజస్థాన్లోని భరత్పూర్ ప్రాంతానికి చెందిన గవర్నమెంట్ హాస్పిటల్ లో ముస్లిం మతస్థురాలనే సాకుతో హాస్పిటల్లో చేర్పించుకునేందుకు నిరాకరించారు. సకాలంలో వైద్య సదుపాయం అందక శిశువు మరణించింది. డాక్టర్ చాదస్తం కారణంగానే ఇది జరిగిందంటూ పలువుర
కరోనా వైరస్ మహమ్మారి బెడదతో వణికిపోతున్న దేశాన్ని మరో దశ చేరుకోకముందే కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయి. వనరులన్నింటినీ సేకరించి అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పబ్లిక్ హెల్త్ సెక్టార్ లో సరైన వసత
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్ లాక్ డౌన్ ప్రకటించింది. నేటి(మార్చి 22,2020) నుంచి మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంటుందని తెలిపింది. రాజస్తాన్ కు వచ్చే అన్ని జాతీయ రహదారులను మూసివేయాలని ప్రభుత్వం ని�
రక్త మరిగిన రహదారులు మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఎన్నో కుటుంబాల్లో తీరని వేదనను మిగులుస్తున్నాయి. ఆత్మీయులను పోగొట్టుకుని ఆవేదనకుగురవుతున్న కుటుంబాలు ఎన్నో..ఎన్నెన్నో. మద్యం సేవించి వాహనాలు నడపటం..అతి వేగం. నిర్లక్ష్యం, నిద్రలేమి &nbs
రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో శనివారం (మార్చి 14,2020) ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బలోత్రా – ఫలోడి హైవేపై అత్యంత వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి బొలెరో వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు �
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. కోటలాల్ సోట్ వద్ద హైవేపై నుంచి ఓ బస్సు నదిలో పడిపోయింది. టలాల్ సోట్ వద్ద హైవే పైనుంచి ఓ పెళ్లి బస్సు వెళుతుండగా అదుపు తప్పి బస్సు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 40మంది ఉండగా వారిలో 24మంది మృతి చెందార
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం (ఫిబ్రవరి 20, 2019)న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. ఇక నుంచి ప్రతి శనివారం ప్రభుత్వ స్కూళ్లలో ‘నో బ్యాగ్ డే’గా పాటించను�
దొంగతనం చేశారని ఇద్దరు దళిత యువకుల బట్టలూడదీని..దారుణంగా హింసించిన ఘటన రాజస్థాన్ నాగౌర్ గ్రామంలోని చోటు చేసుకుంది. నాగౌర్ గ్రామంలోని పెట్రోల్ బంక్ లో బంక్ సిబ్బంది ఆదివారం (ఫిబ్రవరి 16,2020)న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అ�
మూడవ సారి అధికారంలోకి వచ్చి..ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో ఆప్ హవాతో బీజేపీ ఓడిపోయింది. కేజ్రీవాల్ పని తీరును మెచ్చి ఢిల్లీ ప్రజలు ఆయనకు మరోమారు పట్టం కట్టారు. కేజ్రీవాల్కు ఢిల్లీలోనే కాదు దేశ వ్యాప్తంగ�
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భావ్నా జాట్..టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. 20 కిలోమీటర్ల నడక విభాగంలో ఆమె ఈ అర్హతను సాధించారు. ఈ సందర్భంగా భావ్నా సంతోషం వ్యక్తం చేసింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్న ఆమె..పతకం సాధించేంద�