Home » Rajasthan
ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల ముందే.. మహిళా టీచర్కు ముద్దిచ్చాడు. ఈ ఘటన రాజస్థాన్లోని కరౌలి గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్ లో జరిగింది. అక్కడే ఉన్న విద్యార్ధినులంతా పకపకా నవ్వారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే
రాజస్థాన్ సికార్ జిల్లాలోని పురానాబాస్ గ్రామంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో 97 సంవత్సరాల బామ్మ సర్పంచ్గా గెలిచి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోని నీమ్ కా థానా సబ్ డివిజన్, పురానాబాస్ గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 97 ఏళ్ల విద్�
పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన పాక్ వాసులు రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇండియాలోని రాజస్థాన్ రాష్ట్రంలోని నాట్వారా గ్రామంలోని పంచాయితీ ఎన్నికల్లో పాక్ నుంచి 18 సంవత్సరాల క్రితం వలస వచ్చిన నీతా సోధా నాట్వా�
రాజస్థాన్ లోని ఓ వ్యక్తి మద్యం మత్తులో పాముతో ఆడుకున్నాడు. ఆడుకోవడం మాత్రమే కాదండీ.. దానితో మూడుసార్లు కాటు కూడా వేయించుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్లోని దూసై జిల్లాలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిం�
రాజస్థాన్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల మృత్యుఘోష వినిపిస్తోంది. అప్పుడే కళ్లు తెరిచిన చిన్నారులు శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నారు. 48 గంటల వ్యవధిలోనే 10 మంది
ఏపీ రాజధాని అమరావతిపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతం రాజస్థాన్ ఎడారిలా ఉందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏం ఉంది? ఎడారి రాజధాని అవుతుందా? అని ప్రశ్నించారు. రాజధాని అంటే అందరూ గర్వపడేలా ఉండాలనీ..కానీ
రేపిస్టులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులపై దయ చూపాల్సి అవసరం లేదని స్పష్టం చేశారు. కొన్ని కీలక కేసుల విషయంలో క్షమాభిక్ష కోసం పెట్టుకున్న పిటీషన్లపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా జరగుతున్
పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు నాగిని డ్యాన్స్ లతో రెచ్చిపోయారు. టీచర్లనే విచక్షణ మరిచిపోయారు. డాన్స్ లతో ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించారు. రాజస్తాన్లోని జాలోరీ జిల్లాలో టీచర్ చేసిన నిర్వాకం ఆమెను ఉద్యోగానికి ఎసరు �
మగపిల్లాడు పుట్టాలని ఒకటీ రెండూ కాదు ఏకంగా 12 సార్లు గర్భం దాల్చింది రాజస్థాన్ కు చెందిన మహిళ. ఇప్పటికే 11 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చింది. 12 ప్రసవంలో మగపిల్లాడు పుట్టాడు. దీంతో చూశారా నాకు మగపిల్లాడు పుట్టాడు..అంటూ మగపిల్లాడ్ని కనలేదనిదావంటూ తన
రాజస్థాన్లో రోడ్డు రక్తమోడింది. మినీ బస్సులు ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన కుచమాన్ వద్ద చోటు చేసుకుంది. మృతదేహాలు, రక్తంతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మరికొంతమంద