Home » Rajasthan
రెండు పెద్ద పులల మధ్య సాగిన భీకర పోరాటంలో మూడు సంవత్సరాల వయస్సున్న ‘వీరు’ అనే పెద్దపులి మృతి చెందింది. చనిపోయిన పులికి అటవీశాఖ అధికారులు శాస్త్రోక్తంగా కర్మకాండలు చేశారు. రాజస్థాన్ లోని రణథంబోర్ నేషనల్ పార్క్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్�
ఉత్తరాదిని వర్షాలు వణికిస్తున్నాయి. రాజస్ధాన్ లో కురిసిన వర్షాలకు నదులు, చెరువులు, సరస్సులు, పొంగి ప్రవహిస్తున్నాయి. రాజస్ధాన్లోని ధుంగార్పూర్లో పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం స్కూల్ పిల్లలతో వెళ్తున్న ట్రక్కు వరద నీరు వస్తున్న రో�
కొత్త మోటార్ వాహన సవరణ చట్టంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చెప్పులు వేసుకోలేదని, చొక్కా గుండీలు పెట్టుకోకుండా వాహనం నడిపాడని టాక్సీ డ్రైవర్కి చలానా విధించారు.
రోడ్డు ప్రమాదం జరగని రోజంటూ లేదు. మితిమీరిన వేగం…డ్రంక్ అండ్ డ్రైవర్..ర్యాష్ డ్రైవింగ్ కారణం ఏదైన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ అజ్మీర్ నగర సమీపంలో లామనా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ- బస్సు ఢ
రాజస్తాన్ లో దొంగ నోట్ల కలకలం చెలరేగింది. పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు మార్కెట్ లో చలామనీ చేసే గ్యాంగ్ గుట్టు రట్టయింది. పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ ద్వారా గ్యాంగ్ ని
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం తప్పింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఊహించని ప్రమాదమే జరిగింది. కానీ ఏమీ జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. డ్రైవర్ లేకుండానే ఓ రైలు 50 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. సెంద్రా రైల్వేస్టేషన్ లో ఈ ఘటన �
రాజస్ధాన్ లోని బర్మేర్ సమీపంలో భారత్-పాక్ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ కు చెందిన కిషోర్ అనే ఒక అనుమానిత వ్యక్తిని బీ.ఎస్.ఎఫ్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. భారత్ లో గూఢచర్యం చేసేందుకు అతడు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు. విచార�
ట్రాఫిక్ కొత్త రూల్స్ వాహనదారుల్లో వణుకుపుట్టిస్తున్నాయి. బండి తీయాలంటే గుండెల్లో గుభేల్ అంటోంది. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారోనని హడలి చస్తున్నారు. ఏ ఒక్కటి మిస్ అయినా ఫైన్ మోత మోగిపోవడం ఖాయం. ఒక్క డాక్యుమెంట్ లేకున్నా భారీ జరి�
మోటారు వాహన చట్టం అమలులో భాగంగా..హెల్మెట్ లేకుండా టూవీలర్ నడిపిన వారికి రూ. 1000 వరకు చలానా విధించి, అదే డబ్బుతో ఉచితంగా హెల్మెట్ అందించాలని నిర్ణయించిన రాజస్థాన్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వాహనాలపై కులం పేర్లతో పాటు గ్రా
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 1, 2019 నుంచి అమల్లోకి తీసుకువచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం అమలుపై తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోలేదు. ఆ చట్టంపై సమీక్షించిన తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతమ